రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి (Heavy Rain). దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల రోడ్లు, కల్వర్టులు తెగిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎ�
Heavy Rain Fall | రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. పలు జిల్లాల్లో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది.
రుతుపవన ద్రోణి ప్రభావంతో గురువారం రాత్రి గ్రేటర్లోని పలు చోట్ల వాన దంచికొట్టింది. రాత్రి 10 గంటల వరకు ఉప్పల్లో అత్యధికంగా 8.58 సెం.మీలు, నాచారంలో 7.88 సెం.మీలు, మెట్టుగూడలో 6.93 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్ల
అయితే అతివృష్టి.. లేకపోతే అనావృష్టి. ఇప్పుడు ప్రపంచమంతా ఎదుర్కొంటున్న వాతావరణ సవాల్ ఇది. అయితే, ఈ పరిస్థితికి కారణం మనుషులేనని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మానవ చర్యల వల్ల పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ �
మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.
Heavy Rains | “కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు అందరం ఫీల్డ్లోనే ఉన్నాం.. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం.. ప్రజలు కూడా పోలీసులకు, జీహెచ్ఎంసీ సిబ్బందికి సహకరించాలి”.. అని సైబరాబాద్ ప
‘ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. ప్రజలకు ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సాయమందించేందుకు సిద్ధంగా ఉన్నాం.’ అని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. నాలుగు ర�
సంగారెడ్డి జిల్లాలో వర్షం జోరు కురుస్తున్నది. శుక్రవారం ఉదయం నుంచి జిల్లా అంతటా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సాయంత్రం తర్వాత వర్షం తగ్గుముఖం పట్టింది. జిల్లా అంతటా 40.3 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాల�
నాలుగు రోజులుగా కురుస్తున్న వానలతో జలకళ వచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఇలా వరుసగా పడుతున్న వానలతో వాగులు, వంకల్లో వరద నీరు వచ్చి చేరి ఉధృతంగా పారుతున్నాయ�
జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షం దంచికొడుతున్నది. వాగులు, వంకలు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. కాజ్వేలు, కల్వర్టుల పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని రహదా�
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తు న్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రక టించడంతో మంత్రి సత్యవ�
మూడు రోజులుగా రంగారెడ్డి జిల్లాలో ముసురువాన కురుస్తున్నది. దీంతో చెరువులు, కుంటల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతున్నది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మూసీ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. అక్కడక్కడా పంట
ముసురుతో మొదలైన వాన రెండు రోజులుగా తెరిపినివ్వడం లేదు. తాండూరు నియోజకవర్గంలో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురవ డంతో కాగ్నా, కాక్రవేణి నదుల్లో జలసవ్వడి కనిపించింది. వాగులు, చెక్డ్యాంలు, చెరువులు, కు�