భారీ వరదలు పంజాబ్ను అతలాకుతలం చేస్తున్నాయి. 1988 తర్వాత రాష్ట్రంలో ఇంత తీవ్రంగా వరదలు రావడం ఇదే మొదటిసారి. ఈ భారీ వరదల ప్రభావం 23 జిల్లాలపై పడింది. 37 మంది మరణించగా, 3.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
భారీ వర్షాలు, వరదలతో ఉత్తర భారతం అతలాకుతలం అవుతున్నది. అనేక రాష్ర్టాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఊర్లకు ఊర్లు చెరువులను తలపిస్తుండగా రోడ్లు నీటమునిగిపోయాయి. అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. డజన్ల సంఖ్యలో
పాకిస్థాన్ను భారీ వరదలు ముంచెత్తిన వేళ.. ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వింత వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమంలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం వచ్చిన వరదలను ఒక వరంగా భావించాలని, దేశంలో ఆనకట్�
కామారెడ్డి, నిర్మల్, మెదక్, సిద్దిపేట జిల్లాలు హాహాకారం చేస్తున్నాయి. వరద విలయంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఏ ముఖ్యమంత్రి అయినా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. వరదలో చిక్కు�
భారీ వర్షాలు, వరదలతో సగం తెలంగాణ ఆగమాగమవుతుంటే రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చొని నిన్న మూసీ సుందరీకరణ, నేడు స్పోర్ట్స్ మీద రివ్యూ నిర్వహిస్తున్నాడే తప్ప ప్రజల ప్రాణాల గురించి పట్టించు�
వర్షాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నదని కేంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రానికి అవసరమైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచ�
నైజీరియా దేశం నైగర్ రాష్ట్రంలోని మోక్వా పట్టణంలో భారీ వరదలతో మరణించినవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. శనివారం నాటికి మృతుల సంఖ్య 151కి చేరినట్టు అధికారులు తెలిపారు.
Jurala Dam | తెలంగాణలో రెండురోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువ ప్రాంతాలతో పాటు నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో అటు కృష్ణా.. ఇ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో అశ్వారావుపేట మండలంలో ఉన్న పెద్దవాగు (Peddavagu) ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. సామర్థ్యానికి మించి నీరు రావడంతో ప్రాజెక్టు కట్టకు భారీ గండింది. గురువార�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన లక్ష్మీ (మేడిగడ్డ) బరాజ్కు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా వరద పోటెత్తుతున్నది.
Tamil Nadu: దక్షిణ తమిళనాడులోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. టూటికోరిన్ జిల్లాలోని శ్రీవైకుంఠం రైల్వే స్టేషన్లో ఓ ప్యాసింజెర్ రైలు చిక్కుకున్నది. ఆ రైలులో సుమారు 500 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ స్టేషన్
హైదరాబాద్ : కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు మళ్లీ వరద పోటెత్తుతున్నది. జూరాల నుంచి నాగార్జున సాగర్ వరకు భారీగా వరద వస్తుండడంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జోగులాంబ గద�
శిథిల భవనాలు తొలగించాలి.. బ్రిడ్జిల దగ్గర అప్రమత్తం మున్సిపల్ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): వర్షాలు, వరదలతో ప్రాణనష్టం జరగకుండా చూడటమే లక్ష్యంగా పనిచేయాలని పురప
భారీ వానలతో జిల్లాలో వరదలు పోటెత్తాయి. ఎటు చూసినా వరదలే కనిపిస్తున్నాయి. చెరువులు, కుంటలు మత్తళ్లు పడుతుండగా, వాగులు, వంక లు పొంగి పొర్లుతున్నాయి. పలు నియోజకవర్గాలకు వరదాయినిగా ఉన్న నారాయణ పూర్ రిజర్వాయ�