హైదరాబాద్ : కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు మళ్లీ వరద పోటెత్తుతున్నది. జూరాల నుంచి నాగార్జున సాగర్ వరకు భారీగా వరద వస్తుండడంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జోగులాంబ గద�
శిథిల భవనాలు తొలగించాలి.. బ్రిడ్జిల దగ్గర అప్రమత్తం మున్సిపల్ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): వర్షాలు, వరదలతో ప్రాణనష్టం జరగకుండా చూడటమే లక్ష్యంగా పనిచేయాలని పురప
భారీ వానలతో జిల్లాలో వరదలు పోటెత్తాయి. ఎటు చూసినా వరదలే కనిపిస్తున్నాయి. చెరువులు, కుంటలు మత్తళ్లు పడుతుండగా, వాగులు, వంక లు పొంగి పొర్లుతున్నాయి. పలు నియోజకవర్గాలకు వరదాయినిగా ఉన్న నారాయణ పూర్ రిజర్వాయ�
Sriram sagar | భారీ వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. జలాశయంలోకి 2,45,500 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 34 గేట్లు ఎత్తి 2,17,850 క్యూసెక్కుల నీటిని దిగువకు
ఇన్ఫ్లో 1.36 లక్షల క్యూసెక్కులు 25వేల క్యూసెక్కులు గోదావరిలోకి విడుదల మెండోరా/పుల్కల్, జూలై 10: వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. నిజామాబాద్ జిల్ల�
మహదేవపూర్, జూలై5: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బరాజ్కు ఎగువన ఉన్న మహ
రూ.11లక్షలతో పనులు ప్రారంభం ఎన్నో ఏండ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.. హిమాయత్నగర్,జనవరి5: ఎన్నో ఏండ్లుగా ఎదుర్కొంటున్న వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నది. ఎత్తు ప్రాంతమైన హిమాయత్నగర్ నుంచి వర
జూరాల, శ్రీరాంసాగర్ జలాశయాలకు భారీగా వరద | రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోదావరి, కృష్ణా బేసిన్లోని జలాశయాలకు వరద వచ్చి చేరుతోంది. జోగులాంబ గద�
నేపాల్లో వరదలు.. ముగ్గురు భారతీయుల సహా 20 మంది గల్లంతు | నేపాల్ను వరదలు ముంచెత్తుతున్నాయి. సెంట్రల్ నేపాల్లోని సింధుపాల్ చోక్ జిల్లాలో భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో ముగ్గురు భారతీయులు సహా 20 మంది గల
పొంగుతున్న వాగులు | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చాలా మండలాల్లో ఈ ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తున్నది. భారీ వర్షానికి వరద పొటెత్తి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.