భానుడి భగభగలకు భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో ప్రాణం గాల్లో కలిసింది. రోజురోజుకూ పెరుగుతున్న ఎండ తీవ్రతకు తాళలేక వడదెబ్బతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన
రెండు రోజుల క్రితం వ్యవసాయ పనులకు వెళ్లి వడదెబ్బకు గురై తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల గ్రామానికి చెందిన ఆరెల్లి పరశురాములు (62) చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు.
రాష్ట్రంలో మండుతున్న ఎండల తీవ్రతకు తాళలేక వడదెబ్బకు గురై గురువారం ఇద్దరు కౌలు రైతులు మృతిచెందారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహడ్కు చెందిన పొన్నాల భరత్ (34) రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ
వడదెబ్బతో వరంగల్ ఉమ్మడి జిల్లాలో బుధవారం నలుగురు మృతి చెందారు. ములుగు మున్సిపాలి టీ పరిధిలోని ప్రేమ్నగర్కు చెందిన బోడ సాంబ య్య(45) మున్సిపల్ కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నా డు.
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం రైతుల ప్రాణాలు తీస్తున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్లగొల్లపల్లికి చెందిన మహిళారైతు ఎర్రగడ్డం లచ్చవ్వ (65) కొనుగోలు కేంద్రం చుట్టూ తిరిగీతిరిగీ వ�
కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యాన్ని మండుటెండలో కుప్పగా చేస్తూ వడదెబ్బతో రైతు కుప్పకూలిపోయాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల చైర్మన�
ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలంలోని లేండిగూడ గ్రామానికి చెందిన మడావి శ్రీదేవి(14) వడదెబ్బతో మంగళవారం మృతి చెందింది. గ్రామస్తులు, కుటుంబీకులు వివరాల ప్రకారం..
గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతుండడంతో జనం ఎండ వేడిమికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.7డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 27 డిగ�
వేసవి తాపం రోజురోజుకూ పెరుగుతున్నది. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత మొదలై, మధ్యాహ్నానికి నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. ఇలాంటి సమయంలోనే అనేకమంది వడదెబ్బకు గురవుతున్నారు.
గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 42డిగ్రీలకు చేరుకోవడంతో నగరం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. దీంతో మధ్యాహ్నం సమయంలో బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు.
ఎండలు ముదురుతున్నాయి. మనుషులతోపాటు ఇతర జంతువులపైనా ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో పెంపుడు కుక్కలు వడదెబ్బకు గురవుతున్నాయి. అయితే, చాలామంది ఈ విషయాన్ని అంతగా గుర్తించడం లేదట.
teachers die of heatstroke | జనాభా గణన విధుల్లో ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు ఎండలు తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యారు. వడదెబ్బతో వారు మరణించారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొన్నది.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామానికి చెందిన చింతకుంట్ల పున్నమ్మ సోమవారం ఉదయం తన ఇంటి దగ్గర ఉన్న మోటార్ వేయడానికి ప్లగ్ కరెంట్ బోర్డులో పెడుతుండగా ఒక్కసారిగా షాక్కు గు�
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేచిని గ్రామపంచాయతీ పరిధి బారెపల్లి గ్రామానికి చెందిన కోట్రంగి జయరాం(40) అనే ట్రాక్టర్ డ్రైవర్ వడదెబ్బతో మృతి చెందినట్లు తాండూర్ ఎస్సై కే ప్రసాద్ తెలిపారు.