త 84 ఏండ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన రోజుగా జూలై 22వ తేదీ రికార్డు సృష్టించింది. ఈ రోజున ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 17.15 డిగ్రీలుగా నమోదైనట్టు యూరోపియన్ యూనియన్కు చెందిన కోపర్నికస్ ైక్లెమేట్ చేంజ్ సర్వీస్(
Heatwaves | ఉత్తరాది రాష్ట్రాలు అగ్నిగోళంలా మండిపోతున్నాయి. ఈ సమ్మర్లో అక్కడ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటేశాయి. రెండు �
ఈ ఏడాది వేసవిలో ఎండలు, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని, నిరుటి కంటే మరింత తీవ్రమైన ఎండలను చవిచూడాల్సి వస్తుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎలాంటి వాతావరణ పరిస్థితులను ఎదుర్�
British royal guards faint | ప్రిన్స్ విలియం గౌరవార్థం నిర్వహించిన మిలిటరీ కవాతులో ఎండను తట్టుకోలేక బ్రిటీష్ రాయల్ గార్డులు సొమ్మసిల్లి పడిపోయారు (British royal guards faint). బ్రిటన్ రాజధాని లండన్లో ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో క్లిప్�
దేశంలో పలు ప్రాంతాల్లో హఠాత్తుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. దీంతో మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో డీహైడ్రేషన్కు గురి కాకుండా ఉండటానికి, ఎండ తీవ్రత బారిన పడకుండా ఉండటానికి పోషకాహార నిపుణుల
వారం రోజుల నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భిన్నంగా నమోదవుతున్నాయి. రాత్రి పూట చలి వణికిస్తుండగా, పగలు ఎండ సుర్రుమంటున్నది. రాత్రి పూట సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చ�
నవజాత శిశువుల్లో దాదాపు 15 శాతం మంది తక్కువ ఉష్ణోగ్రత సమస్యను ఎదుర్కొంటున్నారు. కాన్పు జరిగే గది ఉష్ణోగ్రత పుట్టబోయే శిశువుకు సరిపోయేలా చర్యలు తీసుకోవడం ద్వారా హైపోథెర్మియా సమస్యను నివారించవచ్చు. దీంతో�
Naya Mall | బుజ్జి పాపాయి కోసం.. చిన్నపిల్లలతో ప్రయాణం అంటే మాటలు కాదు. వాళ్లకు పాలు కలపాలన్నా వేడినీళ్లు కావాల్సిందే. ఎంత ఫ్లాస్క్లో పోసినా ఒకటి, రెండుసార్లకంటే ఎక్కువ రావు. ఆ ఇబ్బంది లేకుండా.. బుజ్జి పాపాయి బొజ�
ఎండాకాలం వచ్చిందంటే చాలు.. బయటి ఉష్ణోగ్రతలకు తోడు ఒంట్లో కూడా వేడి పెరిగిపోతుంది. ఈ సీజన్లో చాలామంది అజీర్ణం, ఆకలి లేకపోవడం, డీహైడ్రేషన్, వడదెబ్బ, కడుపులో మంట, అలసట, చెమటకాయలు
వేసవిలో వాహనం జాగ్రత్త!. వేసవిలో వాహనాలను ఎండలో పార్కింగ్ చేయడంతో జరిగే ప్రమాదాలు ముందుగా తెలుసుకోవడంతో ధన, ప్రాణ నష్టాలు కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచే వడగాడ్పులు వీస్తున్నాయి. తెలంగాణలో సోమవారం (మే 2) నుంచి వేసవి తీవ్రత మరింత పెరగవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. పగటి
నెహ్రూ జువలాజికల్ పార్క్కు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు. మరో వైపు ఎండ వేడిమి అధికంగా ఉండడంతో ఎన్క్లోజర్లో జంతువులు వేసవి తాపాన�
రోజు రోజుకూ మహా నగరం నిప్పుల కుంపటిగా మారుతోంది. ఉదయం 8గంటల నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. శనివారం రికార్డు స్థాయిలో 41.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా
పగలు ఎండతో తల్లడిల్లిన నగరవాసులు సాయంత్రం వాన రాకతో ఉపశమనం పొందారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో గురువారం సాయంత్రం ఈదురుగాలులు,ఉరుములతో కూడిన వర్షం కురిసింది. అత్యధికంగా శామీర్పేట అలియాబాద్లో 4.8సెం.మీల వర�