వేసవిలో వాహనం జాగ్రత్త!. వేసవిలో వాహనాలను ఎండలో పార్కింగ్ చేయడంతో జరిగే ప్రమాదాలు ముందుగా తెలుసుకోవడంతో ధన, ప్రాణ నష్టాలు కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచే వడగాడ్పులు వీస్తున్నాయి. తెలంగాణలో సోమవారం (మే 2) నుంచి వేసవి తీవ్రత మరింత పెరగవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. పగటి
నెహ్రూ జువలాజికల్ పార్క్కు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు. మరో వైపు ఎండ వేడిమి అధికంగా ఉండడంతో ఎన్క్లోజర్లో జంతువులు వేసవి తాపాన�
రోజు రోజుకూ మహా నగరం నిప్పుల కుంపటిగా మారుతోంది. ఉదయం 8గంటల నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. శనివారం రికార్డు స్థాయిలో 41.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా
పగలు ఎండతో తల్లడిల్లిన నగరవాసులు సాయంత్రం వాన రాకతో ఉపశమనం పొందారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో గురువారం సాయంత్రం ఈదురుగాలులు,ఉరుములతో కూడిన వర్షం కురిసింది. అత్యధికంగా శామీర్పేట అలియాబాద్లో 4.8సెం.మీల వర�
వేసవి కాలం ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు సమస్త జీవజాలం అల్లాడుతోంది. మనుషులైతే కనీసం ఇళ్లలో, ఏసీ గదుల్లో సేద తీరుతున్నారు. మరి జంతువుల మాటేమిటి? అవి ఎండకు అల్లాడిపోవాల్సిందేనా? మధ్యప్రద�
వేసవి వచ్చిందంటే వాహనదారులు వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా పార్కింగ్ స్థలం లేకపోవడంతో ఎండలోనే వాహనాలను నిలపడం ద్వారా రంగు వెలిసిపోతాయి. ఇంజిన్ నుంచి పొగలు రావడం, పెట్రోల్ ఆవిరైపోవడం
గ్రేటర్లో ఆదివారం విభిన్న వాతావరణం చోటుచేసుకుంది. పగలంతా భానుడి ప్రతాపంతో ఇబ్బందిపడిన జనం.. సాయంత్రం వరుణుడి రాకతో ఉపశమనం పొందారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. మరో రెండు
మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ప్రతి ఏటా సాధారణంగా ఏప్రిల్ మొదటివారం నుంచి ఎండలు తీవ్రమవుతాయి. మే నెలలో వడగాడ్పులు వీస్తాయి. కానీ, ఈ ఏడాది మార్చి మూడోవారం నుంచే ఎండలు మండుతున్నాయి. నల్లగొండ జిల్లాల�
జి ల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు మూలకు పడేసిన కూలర్ల దుమ్ముదులిపి సిద్ధం చేసుకుంటున్నారు. గురువారం ఉమ్మడి జిల్లాలో సూరీడు నిప్పులు చెరిగాడు. నారాయణపేట జిల్లా నర్వలో అత్యధికంగా 42.
ఎండకాలమంటేనే.. ఇంట్లో ‘ఉక్కపోత’, బయట ‘వడదెబ్బ’. వంట చేయాలన్నా.. కాసేపు సరదాగా బయట గడిపేద్దామన్నా ఇబ్బందే. అయితే, కొన్ని జాగ్రత్తలతో మండే ఎండల్లోనూ ఆహ్లాదంగా గడిపేయొచ్చంటున్నారు నిపుణులు. వేడిని నియంత్రిం�