వేసవి కాలం ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు సమస్త జీవజాలం అల్లాడుతోంది. మనుషులైతే కనీసం ఇళ్లలో, ఏసీ గదుల్లో సేద తీరుతున్నారు. మరి జంతువుల మాటేమిటి? అవి ఎండకు అల్లాడిపోవాల్సిందేనా? మధ్యప్రద�
వేసవి వచ్చిందంటే వాహనదారులు వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా పార్కింగ్ స్థలం లేకపోవడంతో ఎండలోనే వాహనాలను నిలపడం ద్వారా రంగు వెలిసిపోతాయి. ఇంజిన్ నుంచి పొగలు రావడం, పెట్రోల్ ఆవిరైపోవడం
గ్రేటర్లో ఆదివారం విభిన్న వాతావరణం చోటుచేసుకుంది. పగలంతా భానుడి ప్రతాపంతో ఇబ్బందిపడిన జనం.. సాయంత్రం వరుణుడి రాకతో ఉపశమనం పొందారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. మరో రెండు
మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ప్రతి ఏటా సాధారణంగా ఏప్రిల్ మొదటివారం నుంచి ఎండలు తీవ్రమవుతాయి. మే నెలలో వడగాడ్పులు వీస్తాయి. కానీ, ఈ ఏడాది మార్చి మూడోవారం నుంచే ఎండలు మండుతున్నాయి. నల్లగొండ జిల్లాల�
జి ల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు మూలకు పడేసిన కూలర్ల దుమ్ముదులిపి సిద్ధం చేసుకుంటున్నారు. గురువారం ఉమ్మడి జిల్లాలో సూరీడు నిప్పులు చెరిగాడు. నారాయణపేట జిల్లా నర్వలో అత్యధికంగా 42.
ఎండకాలమంటేనే.. ఇంట్లో ‘ఉక్కపోత’, బయట ‘వడదెబ్బ’. వంట చేయాలన్నా.. కాసేపు సరదాగా బయట గడిపేద్దామన్నా ఇబ్బందే. అయితే, కొన్ని జాగ్రత్తలతో మండే ఎండల్లోనూ ఆహ్లాదంగా గడిపేయొచ్చంటున్నారు నిపుణులు. వేడిని నియంత్రిం�