‘ప్రజా ప్రభుత్వం వైద్యం, విద్య కోసం నిధులు వెచ్చించడాన్ని ఖర్చులా చూడ టం లేదు. పెట్టుబడిగా భావిస్తున్నది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు మెరుగైన విద్య అందించి.. స్కిల్స్ నేర్పితే ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకు�
మిడిల్ క్లాస్.. పన్నులు కడుతూ పథకాలు అందుకోలేని ప్రత్యేక వర్గం. అలాగని వారికవేవీ అవసరం లేవా అంటే అదీ కాదు. ఓ మెట్టు దిగి అవసరాలకు ఎవరి దగ్గరా చేయి చాపలేరు. అన్ని అవసరాలూ అమరిపోయేంత స్థాయిలోనూ కనిపించరు. ఓ
నిరుపేదలకు అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవా ఫలాలను ఉచితంగా అందించాలనే మహోన్నత ఆశయంతో కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సనత్నగర్ టిమ్స్ హాస్పిటల్ ఎ�
ఆదివాసీలు అంటే.. సంస్కృతి, సంప్రదాయాలు, పచ్చని గూడేలు, అడవులు గుర్తొస్తాయి. ప్రపంచం అన్ని రంగాలలో దూసుకుపోతుంటే.. ఆదివాసులు మాత్రం అదే అడవుల్లోనే జీవనం సాగిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధ
ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) సిద్ధంగా ఉన్నదని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
రాష్ర్టానికి చెందిన ప్రముఖ హెల్త్కేర్ సంస్థ కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(కిమ్స్) మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నది. అమెరికన్ అక్రెడిటేషన్ కమిషన్ ఇంటర్నేషనల్(ఏఏసీఐ) నుంచి ఏఏసీ
రాష్ట్రంలోని విద్య, వైద్య రంగాలు పూర్తిగా ప్రైవేట్, కార్పొరేట్ చేతుల్లో ఉండటంతో ఫీజుల నియంత్రణ ఉండటంలేదని, తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఆయా రంగాల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమల్లోకి తేవాలని సీపీఎం రాష్�
జయశంకర్ భూపాలపల్లి, మే 9 (నమస్తే తెలంగాణ) : సమైక్య పాలన సంకెళ్లు తెంచుకుని ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో నాటి సీఎం గా కేసీఆర్ వైద్యం, విద్య, నీటి వనరులపై ప్రత్యేక దృష్టి సారించారు. కేసీఆర్ సీఎంగా ప్రమా�
అనేక ఏండ్లుగా కంపెనీలో సేవలందిస్తున్న వేలాది మంది సీనియర్ ఉద్యోగులు స్వచ్ఛందంగా సంస్థను విడిచిపెట్టడానికి టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ పలు ఆకర్షణీయమైన ప్యాకేజీలను ప్రకటించింది.
జిల్లాలో విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమన్నారు. రెవెన్యూ దరఖాస్తులన�
సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ(ఏఐ)ది కీలక స్థానం. ఏఐ ప్రవేశంతో ఐటీ, ఐటీఈఎస్, బ్యాంకింగ్, హెల్త్కేర్ తదితర రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ఏఐతో ఉద్యోగాల కోత ఉందన్న విషయాన్ని పక్కనబ�
అమ్మకావడం ఆడవాళ్లకు ఓ వరం. ఆ పిలుపు కోసం ఎంత బాధనైనా అనుభవిస్తారు. అయితే సుఖప్రసవం తల్లితోపాటు బిడ్డకూ ఎంతో ఆనందదాయకం. కానీ, ప్రస్తుత కార్పొరేట్ యుగంలో కాసులే లక్ష్యంగా కడుపుకోతలే అధికమవుతున్నాయి.