న్యూఢిల్లీ: 76వ స్వాతంత్య్ర దినోత్సవ సంరంభ వేళ .. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత్పై ప్రశంసలు కురిపించారు. ఆరోగ్య, డిజిటల్ రంగంలో జరుగుతున్న మార్పుల వల్లే భారత్ అభివృద్ధిలో దూసు�
హైదరాబాద్, ఆగస్టు 10: ఇంజినీరింగ్ సేవలు అందిస్తున్న క్వాలిటెస్ట్..హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ టెస్టింగ్ సంస్థ జెన్క్యూను కొనుగోలు చేసింది. భారత్లో వ్యాపారాన్ని మరింత విస్తరించడంలో భాగంగా ఈ క�
తల్లీబిడ్డల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. దీనికోసం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది. గ్రామీణులకు వైద్యసేవలు అందుబాటులోకి తేవడమే లక్ష�
పేదలకు ఉపశమనం కలిగించే దృష్టితో ప్రభుత్వాలు అమలు చేసే ఉచిత పథకాలపై ప్రధాని మోదీ కన్నెర్ర చేశారు. ఇదంతా తాయిలాల సంస్కృతి అంటూ మండిపడుతున్నారు. దేశాభివృద్ధికి ఇవి చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. 296 కి�
ఆరోగ్య సంరక్షణ రంగంలో పురుషుల కంటే స్త్రీలు 24 శాతం తక్కువ వేతనాలు పొందుతున్నారని, ఇతర రంగాలతో పోలిస్తే హెల్త్కేర్ రంగంలో ఈ వ్యత్యాసం అధికంగా ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్ధ (ఐఎల్ఓ), ప్రపంచ ఆరోగ
హైదరాబాద్కు చెందిన హెల్త్కేర్ స్టార్టప్ బీబెటర్ వినూత్న కార్యక్రమంతో ముందుకొచ్చింది. ‘ఖేల్ బెహతర్' కింద దేశంలోని వంద మంది అథ్లెట్లకు స్పోర్ట్స్ న్యూట్రిషన్ అందించనుంది. దేశ వ్యాప్తంగా 1700కు పై
కరోనా కాలంలో హిమంత నిర్వాకం భార్య కంపెనీకి పీపీఈ కిట్ల టెండర్ వాటా ఉన్న సంస్థలకు కాంట్రాక్టులు సమాచార చట్టం ద్వారా వెలుగులోకి.. గువాహటి, జూన్ 1: జేసీబీ ఇండస్ట్రీస్.. అస్సాం బీజేపీ సీఎం హిమంత బిశ్వ శర్మ భ�
ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసిన గౌతమ్ అదానీ న్యూఢిల్లీ, మే 18: గౌతమ్ అదానీ కన్ను ఇక హెల్త్కేర్ రంగంపై పడింది. ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రత్యేక సంస్థను సైతం ఏర్పాటు చేశారు. అదానీ హెల్�
చెన్నై, మే 11: నేత్ర సంరక్షణ సేవల సంస్థ డాక్టర్ అగర్వాల్స్ హెల్త్ కేర్ విస్తరణ బాట పట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణసహా ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ల్లో కొత్త దవాఖానల ఏర్పాటు దిశగా వెళ్తు�
రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. వారం రోజులుగా పరిస్థితి మరింత తీవ్రంగా మారుతున్నది. ఎండలు దంచికొడుతుండటంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్రమైంది. గరిష్ఠ ఉష్ణోగ్రతల�
చాలామంది గుండె, కాలేయం, మూత్రపిండాలను కాపాడుకునేందుకు ఎంతో శ్రద్ధ చూపుతారు. కానీ క్లోమ గ్రంథి(పాంక్రియాస్)ను మాత్రం నిర్లక్ష్యం చేస్తారు. తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చి, ప్రతీ కణాన్ని ఉత్తేజితం చేసే క్�
సాధారణంగా ఎండాకాలంలో ఆరుబయట తిరగడం వల్ల శరీరంలో నీటిశాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు. అయితే ఇంట్లో ఫ్యాన్ గాలి వల్ల ఈ ముప్పు తప్పదంటున్నారు వైద్యులు. ఎండలో తిరగకున్నా ఇంట్లో ఫ్యాన్ కింద ఎ�