వెన్నునొప్పి అన్ని వయసుల వారినీ ఇబ్బంది పెట్టినా వయో వృద్ధులను మరింత బాధిస్తుంది. వెన్నునొప్పితో ప్రపంచవ్యాప్తంగా పలువురు వైకల్యం బారినపడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. గాయం, వివ
పండుగలు, శుభకార్యాల్లో నోరూరించే ఆహార పదార్ధాలను మోతాదుకి మించి తింటే కడుపుబ్బరం, అజీర్తి బాధిస్తుంటాయి. పరిమితికి మించి ఆమారం తీసుకుంటే కడుపునొప్పి, వికారం, మలబద్ధకం వంటి ఎన్నో సమస్యలు
రాత్రిపూట శరీరం విశ్రాంతి పొంది, రోజుకు కావలసిన శక్తిని విడుదల చేస్తుంది. కానీ, ఉదయం లేచాక కూడా కొన్ని గంటల సేపు మనం ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ చర్య మరింత ఎక్కువగా జరుగుతుంది.
ఆధునిక జీవితంలో దాదాపు అందరూ తమ జీవితంలో ఏదో ఒక దశలో ఒత్తిడి ఎదుర్కొంటూనే ఉంటారు. దీర్ఘకాలం ఒత్తిడి కొనసాగితే శారీరక, మానసిక అనారోగ్యాలకు దారితీసే ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్
నాకు రెండేండ్ల క్రితం పెండ్లయింది. ఉద్యోగరీత్యా ఏడాదిన్నరగా మేమిద్దరం దూరంగా ఉంటున్నాం. ఆరు నెలల నుంచీ నా వ్యక్తిగత భాగాల్లో విపరీతంగా దురద వస్తున్నది.