మాంసాహారం, పాలు ఒకేసారి తీసుకోవద్దని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం మాంసాహారం-పాలను ‘విరుద్ధ ఆహారం’గా పిలుస్తారట. అందుకే, ఈ రెండిటినీ కలిపి తీసుకుంటే లేనిపోని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్�
Thar Desert: థార్ ఎడారి ప్రాంతానికి చెందిన బ్యాక్టీరియా.. తూర్పు హిమాలయాల వైపు ట్రావెల్ అవుతోంది. దీని వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతున్నది. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ దీనిపై ఓ రిపోర్టు రిల
చికిత్స కంటే నివారణే ఉత్తమమైనది అని తరచుగా వింటుంటాం. ఖరీదైన చికిత్స, ప్రాణహాని కలిగించే రోగాలపట్లే కాదు వస్తే పోని పలురకాల జబ్బులకు కూడా ముందు జాగ్రత్తే ఉత్తమం. ముఖ్యంగా నలభై దాటాక ఆరోగ్య పరీక్షలు చేయి�
రక్తంలోని చక్కెరల స్థాయి ప్రతిరోజూ తగ్గుతూ, పెరుగుతూ ఉంటుంది. ఏవైనా ఆరోగ్య సమస్యలు, ఇన్సులిన్ నిరోధకత, డయాబెటిస్ ఉంటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ అదుపు తప్పుతుంది. ఇది ఇతర ఇబ్బందులకు దారితీస్తుంది.
ఊబకాయం, షుగర్ వ్యాధులు.. ఇవి ప్రపంచాన్ని పీడిస్తున్న స్లోపాయిజన్ లాంటి జబ్బులు. ఇవి మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఊబకాయం అనేది పలు రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నది. అతి బరువుతో ర
చలికాలం వచ్చిందంటే చాలు.. వాతావరణంలో మార్పుల వల్ల మన రోగనిరోధక శక్తి నెమ్మదిస్తుంది. దీనివల్ల అలర్జీలు, చర్మం పొడిబారడం, గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలు చుట్టుముడతాయి. ఇలాంటి సమయంలోనే శరీరంలోని అవయవాలను
మా బాబు వయసు ఆరు సంవత్సరాలు. తనకు టీకాలన్నీ సరిగానే వేయించాం. తరచుగా కడుపునొప్పి అంటున్నాడు. మూత్ర పరీక్ష చేయిస్తే అంతా నార్మల్గానే వచ్చింది. పొట్ట స్కాన్ చేయిస్తే.. కడుపులో కొన్ని గ్రంథులు ఉబ్బి ఉన్నాయ
Nagarjuna | టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఇప్పటికీ యంగ్గా కనిపిస్తూ, పర్ఫెక్ట్ ఫిట్నెస్తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న హీరో అంటే ముందుగా గుర్తొచ్చే పేరు కింగ్ నాగార్జున. 66 ఏళ్లు వచ్చినా కూడా ఇంకా మన్మధుడిలా కనిపి�
వయసు పెరిగే కొద్దీ జీవితంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. జీవక్రియలు మందగిస్తాయి. హార్మోన్ల స్థాయులు మారుతాయి. గుండె జబ్బులు, మధుమేహం, ఎముకల నష్టం లాంటి దీర్ఘకాలిక సమస్యలు వెంటాడుతాయి.
గత మూడు దశాబ్దాలుగా నేను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రయాణిస్తున్నా. అయితే, భారత్ వెలుపల నేను ఎన్నడూ అనారోగ్యానికి గురికాలేదు, గత నెలలో కాప్ 30 సదస్సు కోసం బ్రెజిల్కు వెళ్లేంత వరకూ. అక్కడ ఒక సాధారణ వై�
కనుబొమలు.. ముఖారవిందాన్ని మరో మెట్టు ఎక్కిస్తాయి. అందుకే, చాలామంది అందంగా కనిపించడానికి వీటిని పొందికగా తీర్చిదిద్దుకుంటారు. అయితే, కనుబొమలు.. ఆరోగ్య రహస్యాలనూ బయటపెడతాయని నిపుణులు అంటున్నారు. వెంట్రుకల
పల్లెల్లో ఉద్యోగాలు చేసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు ససేమిరా అంటున్నారు. ఈ ఏడాది విద్యాశాఖ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 232 మంది టీచర్లను వివిధ స్కూళ్లకు వర్క్ అడ్జెస్ట్మెంట్లో భాగంగా సర్ద�