మేడ్చల్ జిల్లాలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న శ్రద్ధా వ్యవస విముక్తి(డీ-అడిక్షన్) కేంద్రంలో నల్గొండకు చెందిన పాండు నాయక్(30) చికిత్స పొందుతూ రెండు రోజుల కిందట మరణించాడు. అనుమానంతో తనిఖీలు నిర్వహించి�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 37నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం, ఉక్కపోత ఉండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండలు మండిపోతుండడంతో జనం బయటకు రావా�
నగర శివారు ప్రాంతాలైన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో కొందరు ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ క్లినిక్లలో వసూళ్ల దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడిచిన స�
మండలంలోని దౌల్తాపూర్ గ్రామం మంచం పట్టింది.కొన్నిరోజులుగా గ్రామస్తులు మోకాళ్లు, కీళ్లు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. గ్రామంలో సుమారు 120 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 15 రోజుల క్రితం ఇద్దరితో మొదలైన బాధ�
కాంగోలోని క్వాంగో ప్రావిన్సులో అంతుచిక్కని ఓ వింత వ్యాధి దాదాపు 150 మందిని బలిగొంది. ఫ్లూ వంటి లక్షణాలతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. నవంబర్ 10 నుంచి 25 మధ్య పాంజీ హెల్త్ జోన్లో దాదాపు 150 మంది �
భారీ వర్షాల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శనివారం రెవె న్యూ, పంచాయతీ, ఇరిగేషన్, పో�
గాజాలో శరణార్థులు తలదాచుకున్న ఓ స్కూల్పైనా ఇజ్రాయెల్ విచక్షణారహితంగా వైమానిక దాడులకు తెగబడింది. శనివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో కనీసం 80 మంది చనిపోయి ఉంటారని పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడి�
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వరండాలో మడత మంచాలు వేసి వైద్యం అందిస్తున్న తీరుపై జూలై 31న ‘నమస్తే తెలంగాణ’లో ‘మడత మంచాలపై వైద్యం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ అధిక�
జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు విధిగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ బి.రవీందర్నాయక్ సూచించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో శు�
జిల్లాలో ఆర్ఎంపీ, పీ ఎంపీ (గ్రామీణ వైద్యులు)లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. గతంలో గ్రామానికి ఒక్క ఆర్ఎంపీ వైద్యుడు ఉంటే గగనం.. అలాంటిది ప్రస్తుతం ప్రతి గ్రామానికి పదిమంది చొప్పున ఆర్ఎంపీలు ఉన్
కొవిడ్ ముప్పు మరోసారి ముంచుకొస్తున్నది. దేశంలో, రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్కు చెందిన జేఎన్-1 సబ్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన�
గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై వికారాబాద్ జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. పల్లెల్లోని పేదలు అనారోగ్య సమస్యలపై కనీస అవగాహన లేక నిర్లక్ష్యం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
తెలంగాణ సర్కార్ పల్లెల్లోనూ మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చింది. అందుకోసం హైదరాబాద్లో మాదిరిగా.. జిల్లాల్లోనూ పల్లె, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసింది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 112 పల్లె, న�