Health camp | బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. శనివారం మండలంలోని గన్యానాయక్ తండాలో బీఆర్ఎస్ నాయకుల ఆర్థిక సహకారంతో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ మెగా వ
దివ్యాంగులకు ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. సోమవా రం రాజ్భవన్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును ఆయన ప�
నాగర్కర్నూ ల్ జిల్లా ఉయ్యాలవాడ సమీపంలోని మహాత్మాజ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్పాయిజన్ ఘటనతో స్కూల్ ఆవరణ నిర్మానుష్యంగా మారింది. ఫుడ్పాయిజన్ ఘటన భయం ఇంకా విద్యార్థులు, తల్లిదండ్రుల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని నలబండ బోడు గ్రామంలో జూలూరుపాడు ప్రెస్ క్లబ్ సీనియర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ముఖ్య అతిథిగా �
Turkayanjal | మున్సిపాలిటీ పరిశుభ్రతకు నిత్యం శ్రమించే కార్మికులు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్ అమరేందర్రెడ్డి అన్నారు.
సైదాబాద్ బాలుర-1 తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో బుధవారం ముక్తి భారత్ అభియాన్ స్క్రీనింగ్ క్యాంపును ఏర్పాటు చేసి, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని మంథని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎడ్ల శ్రీనివాస్ అన్నారు. ఎడ్ల శ్రీనివాస్ తల్లి ఎడ్ల వెంకటమ్మ పేరు మీద ఏర్పాటు చేసిన ఎడ్ల వెంకటమ్మ చారిటీ ఆధ్వర్యంలో మంథని మండలం పోతారం గ్రామంల�
health camp | కోల్ సిటీ, మార్చి 27: రామగుండం నగరపాలక సంస్థ 25 వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు ఆధ్వర్యంలో గురువారం గోదావరిఖని ప్రగతి నగర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
మధిర నియోజకవర్గంలోని ఫొటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం మధిర యాదవ్ బజార్ నందు గల షాదీ ఖానాలో యశోద హాస్పిటల్ వారిచే ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు.
అంతుచిక్కని విషజ్వరాలు వనపర్తి జిల్లా మదనాపురం మండలం దంతనూరు గ్రామాన్ని పట్టిపీడిస్తున్నాయి. 1600ల జనాభా కలిగిన ఈ గ్రామంలో 300లకు పైగా మంది విషజ్వరాల బారిన పడడంతో భయాందోళనకు గురవుతున్నారు.
కార్మికుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 54వ డివిజన్ పోచమ్మకుంటలోని పీహెచ్సీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్థానిక కార్పొరేటర్ గుంటి రజితా శ్రీని�
జిల్లాతోపాటు వేములవాడ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు తెలిపారు. లయన్స్ క్లబ్, జిల్లా ఐఎంఏ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని బాలుర ఉన్నత ప�