సర్వజనుల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు కంటి వెలుగు పథకాన్ని తెచ్చింది. జనవరి 19 నుంచి జూన్ 15 వరకు 100 రోజుల కార్యక్రమంగా చేపట్టిన ఈ పథకాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్�
ఆడపడుచులు దసరా పండు గను సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వం చీరలు పంపిణీ ఎక్సైజ్, క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని కొత్తపేట, టంకర, హన్వాడ, పెద్దదర్పల్లి, మాదారం, గొం డ్యాల, ఇబ్ర
నెల్లూరు వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్లో ఉచిత వైద్య శిబిరాన్ని వెంకయ్యనాయుడు గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు...
తుర్కయాంజాల్ : మున్సిపాలిటీ ఉమర్ఖాన్ గూడ, సంఘీనగర్ గ్రామాల్లో శనివారం సొసైయో హాండ్స్ టూగెథెర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమాన్ని
మధిర: మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఇల్లెందులపాడు 4వ వార్డులో సోమవారం దెందుకూరు పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ పుష్పలత ఆధ్వర్యంలో వైద్యశిబిరం జరిగింది. ఈ శిబిరాన్నిమధిర మున్సిపల్ కమీషనర్ రమాదేవి, మున్
శేరిలింగంపల్లి :క్రియ ఫౌండేషన్, సహృదయ పౌండేషన్ల సంయుక్త అధ్వర్యంలో జర్నలిస్టులకు ఆదివారం శేరిలింగంపల్లిలోని పవిత్ర స్కూల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. టీయుడబ్ల్యుజే సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఈ �