ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రొఫెసర్ క్వార్టర్స్ను లీజుకిచ్చిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం కొనసాగుతుండగానే వర్సిటీలో అలాంటి ఉదంతమే బయట�
నిన్నటివరకూ చెంగుచెంగున ఎగిరి దుంకిన అక్కడి జింక పిల్లల బతుకు కుక్కల చేతిలో విస్తరిలా మారింది. 200 కోట్ల ఏండ్ల చరిత్ర కలిగిన అక్కడి మష్రూమ్ రాక్ మౌన రోదన చేస్తున్నది. మొన్నటి వరకూ నిశ్చింతగా కనిపించిన అ�
హెచ్సీయూ భూముల అమ్మకంలో భారీ స్కాం జరిగిందని, అందులో బీజేపీకి చెందిన ఒక ఎంపీ హస్తం ఉన్నదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించిన నేపథ్యంలో బీజేపీ ఎంపీలు హెచ్సీయూను సందర్శించారు.
హెచ్సీయూ భూముల వివాదం కాంగ్రెస్ పార్టీలో ఇంటిపోరుకు తెరలేపినట్టు తెలుస్తున్నది. అటు అధిష్ఠానం పంపిన దూతకు, రాష్ట్రంలోని ముఖ్యనేతకు మధ్య ఈ అంశం చిచ్చురేపినట్టు సమాచారం.
హెచ్సీయూ భూములను దాటి దాదాపు ఏడెనిమిది కిలోమీటర్ల అవతల ఉన్న కోకాపేటలోని నియోపొలిస్ భూములే బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన బహిరంగ వేలంలో ఎకరాకు రూ.100 కోట్ల ధర పలికాయి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) పరిధిలోని కంచె గచ్చిబౌలి జీవ వైవిధ్యానికి ప్రతీక. అత్యంత అరుదైన శిలాజ సంపదకు ఆలవాలం. రేవంత్ సర్కారు కన్ను పడిన 400 ఎకరాల భూమి 700 రకాల అరుదైన మొక్కలు, 10కి పైగా క్ష�
కంచె గచ్చిబౌలి భూముల సెగ కాంగ్రెస్ అధిష్ఠానాన్ని తాకింది. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలపై ఎందుకు స్పందించడం లేదని విద్యార్థి, ప్రజా సంఘాల నుంచి కాంగ్రెస్ పెద్దలకు పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి.
ప్రైవేటు పట్టా భూమిలోనే ‘మైహోం విహంగ’ అపార్ట్మెంట్లను నిర్మించినట్టు గతం లో కలెక్టర్లు ఇచ్చిన ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. 2008లోనే హైకోర్టు తీర్పు ద్వారా హెచ్సీయూ భూమిని ప్రభుత్వమే లింగమయ్యకు బదలాయ�
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ భూముల వేలాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని, అలాగే భూముల పరిరక్షణకు ఉద్యమాలు చేస్తున్న విద్యార్థులు, సీపీఎం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని
హెచ్సీయూ భూముల అమ్మకం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉప సంహరించుకోవాలని సీపీఐ నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల సహాయ కార్యదర్శి భూపేశ్ అన్నారు.