దేశీయ ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీ మరోసారి తన సత్తాను చాటింది. దేశవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కంపెనీల్లో హెచ్సీఎల్ తొలి స్థానంలో నిలిచిందని టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ‘ప్రపంచ అత్యుత్తమ కంపెనీలు
రాష్ట్రంలోని ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండటమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ ప్రాంత న�
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ రూ.3,983 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడ
హెచ్సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ తన ఉదారతను మరోమారు చాటుకున్నారు. ఈ ఏడాదికిగాను గురువారం విడుదలైన ఎడెల్గీవ్ హురున్ ఇండియా దాతృత్వ 9వ జాబితాలో రూ.1,161 కోట్లతో అగ్రస్థానంలో నిలిచారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల్లో కొనసాగుతున్నాయి. మూడోరోజూ అమ్మకాల ఒత్తిడినే ఎదుర్కొన్నాయి. దీంతో మంగళవారం మదుపరుల సంపద రూ.4.3 లక్షల కోట్లు ఆవిరైపోయింది.
రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఐటీ సీఈవోల జీతాలు 2012లో రూ.80 లక్షలు..2022లో రూ.50 కోట్లకుపైనే న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) సంస్థల సీఈవోల వేతనాలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. గడిచిన పదేండ్ల
క్యూ1లో రూ.23,464 కోట్ల ఆదాయం రూ.10 మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన సంస్థ న్యూఢిల్లీ, జూలై 12: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన హెచ్సీఎల్ టెక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్ర�
ప్రముఖ ఐటీ సేవల సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీ ఆర్థిక ఫలితాలు అదరహో అనిపించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,593 కోట్ల నికర లాభాన్ని గడించింది.
కొండాపూర్, అక్టోబర్ 5: జర్మనీ రాజధాని బెర్లిన్లో ఈ నెల 8 నుంచి 10 వరకు హంబోల్డ్, ఫ్రాంక్ఫోర్ట్, ఫ్రీబోర్జీ యూనివర్సిటీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇస్లామిక్ సదస్సుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సి
టెక్నాలజీ స్టార్టప్స్కు ఊతమిచ్చేందుకు భాగస్వామ్యం హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్ టెక్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీ స్టార్టప్స్కు ఊతమివ్వడానికి హెచ్సీఎల్ టెక్నాల