Buffalo On Rage | ఒక గేదె మున్సిపల్ కార్యాలయంలోకి ప్రవేశించింది. అక్కడ అలజడి సృష్టించింది. ఫైళ్లను చెల్లాచెదురుగా పడేసింది. కిటికీ అద్దాలను ధ్వంసం చేసింది. తరిమేందుకు ప్రయత్నించిన సిబ్బందిపై దాడి చేసింది.
Man, Children Blown Away With Roof | భారీ వర్షం, బలమైన గాలులకు పూరింటి పైకప్పు ఊగిపోయింది. దానిని పట్టుకున్న వ్యక్తి, పిల్లలు ఆ పైకప్పుతో సహా గాలిలోకి ఎగిరిపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Car accident | బోయిన్పల్లి(Boinpally)లో ఓ కారు బీభత్సం(Havoc) సృష్టించింది. అతివేగంగా వచ్చి మరో కారును ఢీ కొని(Car accident) ఆ తర్వార రోడ్డు పక్కనే ఉన్న విగ్రహాన్ని ఢీ కొట్టింది.
Deadly Storms: ఒకవైపు టైఫూన్ తాలిమ్.. మరో వైపు మండిపోతున్న ఎండలు.. ఇదీ ఆసియా దేశాల్లో పరిస్థితి. చైనాలోని దక్షిణ ప్రాంతం తుఫాన్తో అతలాకుతలం కాగా.. ఉత్తర ప్రాంతంలో మాత్రం ఎండలు దంచికొడుతున్నాయి. అమెరికా,
గాలివాన బీభత్సం సృష్టించింది. కరీంనగర్, జగిత్యాల జిల్లాలో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూరు, ఎలబోతారం, గ్రామాల్లో విపరీతమైన వర్షం పడింది. కోతకు వచ్చిన వరి చేళ్లు నేలవాలాయి
అకాల వర్షం బీభత్సం సృష్టించింది. శుక్రవారం అర్ధరాత్రి గాలివానతో మొదలైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం రైతులను ఆగంజేసింది. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలోని ఎనిమిది మండలాల్లో తీవ్ర ప్రభావం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం అక్కడక్కడా వర్షం కురిసింది. కొన్ని చోట్ల మోస్తరు వాన పడగా, మరికొన్ని చోట్ల చిరు జల్లులు కురిశాయి. మహబూబాబాద్ జిల్లాలో పిడుగు పడి నాలుగు మేకలు మృత�
అమెరికాలోని రెండు రాష్ర్టాల్లో టోర్నడో తుపాను బీభత్సం సృష్టించింది. పౌరహక్కుల ఉద్యమానికి కేంద్ర బిందువైన సెల్మా పట్టణానికి తీవ్ర నష్టం కలిగించింది. పెనుతుపాను తాకిడికి తొమ్మిదిమంది మృతి చెందారు.
అయిజ మున్సిపాలిటీతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వానకాలంలో ఎన్నడూ లేనంతగా వాన దంచి కొట్టింది. మంగళవారం ఉదయం 4.20 గంటల నుంచి 6.30 గంటల వరకు పైగా ఏకధాటిగా వాన కురవడంతో మండలంలో పలు గ్రామాల
రాష్ట్రంలో వరుణుడి గర్జన ఆగడం లేదు. ఎడతెరిపిలేని వర్షాలు పల్లెలు, పట్టణాలను ముంచెత్తుతున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. తెలంగాణలో ఇంతటి భారీ వర్షాలు పడటం 34 ఏండ్ల తరువాత ఇదే మొదటిసారి. అత్యంత భారీ వర్షాల
నాలుగు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులు, చెక్ డ్యాంల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో జలకళను సంతరించుకున్నాయి. వికారాబాద్ జిల్లాలోని 55 �
‘జిల్లావ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నందున అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి నిరంతరం పర్యవేక్షించాలి. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి’ అంటూ అధ�
ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావంతో సోమవారం భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఆదివారం అర్ధరాత్రి 43 అడుగులకు చేరిన నీటిమట్టం.. సోమవారం సాయంత్రం 4 గంటలకు 53 అడుగులకు చేరింది. దీంతో జిల్లా జిల్లా కలెక్�
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. గంట పాటు కురిసిన వర్షానికి పట్టణ రహదారులన్నీ జలమయమయ్యాయి. ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన పట్టణవాసులు