హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాలలో హషీష్ ఆయిల్ను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్స్ స్మగ్లర్లను ఎస్ఓటీ మల్కాజిగిరి, భువనగిరి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసి వారి వద్ద
నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో హాషిష్ ఆయిల్, విదేశీ గంజాయి విక్రయిస్తున్న నలుగురిని ఆబ్కారీ ఎస్టీఎఫ్, ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 465 గ్రాముల హాషిష్ ఆయిల్, 20 గ్రాముల వీదేశీ గంజాయ�
మోహదీపట్నం నుంచి అత్తాపూర్ ‘మొగల్ కానాలా’లో రూ. 46 లక్షల విలువ చేసే హషీష్ ఆయిల్, గంజాయిని పట్టుకున్నట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు.
మత్తు మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న సైబరాబాద్ పోలీసులు, మూడేండ్లలో స్వాధీనం చేసుకున్న మొత్తం 5006కిలోల (5టన్నుల) గంజాయి, 15రకాల డ్రగ్స్ను సైబరాబాద్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు.
నాలుగున్నరేండ్లు జైలు జీవితం గడిపాడు. అయినా.. అతడి బుద్ధిమారలేదు. తిరిగి నేరాల బాటనే ఎంచుకున్న ఆ వృద్ధుడు పోలీసులకు చిక్కి.. కటకటాల పాలయ్యాడు. అతడి వద్దనుంచి రూ.ఐదు లక్షల విలువజేసే హాషీష్ ఆయిల్ స్వాధీనం �
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. ఓ ఐదుగురు వ్యక్తుల నుంచి 2.5 లీటర్ల హాష్ ఆయిల్ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ స్వాధీనం చేసుకుంది. ఈ ఐదుగురి నుంచి �
గంజాయి, హాష్ ఆయిల్ సరఫరాదారులు రూటు మార్చారు. పోలీసుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. అనుమానం రాకుండా, తనిఖీల్లో పట్టుబడకుండా వేషం మార్చేస్తున్నారు. 20 - 25 ఏండ్ల యువకులను ఎంపిక చేసుకుని వారిని కాలేజీ వి�
వెంగళరావునగర్ : నిషేధిత గంజాయి, హాష్ ఆయిల్ తరలిస్తున్న ముగ్గురిని ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరు మైనర్ బాలుడు కావడం గమనార్హం. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పి.వి రామ్ప్రసాదరావు తెలి
ఆరుగురు అరెస్ట్.. 296 గ్రాముల ఆయిల్ స్వాధీనం బాలానగర్, జూన్ 27 : గంజాయి నుంచి తీసిన నూనె (హషీష్ ఆయిల్)ను విక్రయిస్తున్న ఆరుగురిని బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 296 గ్రాముల హషీష్ ఆ