న్యూఢిల్లీ : దైవ దర్శనానికి వెళ్లి వస్తూ ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గురుగ్రామ్లోని బుధేడాలోని ఎస్జీటీ ఆసుపత
చండీగఢ్: హర్యానాలో కూడా పంజాబ్ లాంటి పెద్ద ‘రాజకీయ తుఫాన్’ వస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. అయితే దీని వల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఇది
అది చండీగఢ్లోని ఠాగూర్ స్టేడియం.. ఎవరి ఒంటిపై ఏ పార్టీ కండువా లేదు, ఎక్కడా పార్టీల జెండాలు లేవు. కానీ వేలాది మంది ఒక్క చోట చేరారు. అందరూ రైతులు, రైతునాయకులే. వాళ్ల మనసు నిండా గాయాల ముద్రలే.. కండ్ల కింద కన్నీ�
ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులో హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలాను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు శనివారం దోషిగా నిర్ధారించింది. మే 26న చౌతాలాకు శిక్ష విధింపుపై కోర్టు ఎదుట వాదనలు జరగనున్నాయి. 1
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ ఇండియా.. భారత్లో మరో ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. హర్యానాలోని సోనిపట్ వద్ద రూ.18 వేల కోట్ల పెట్టుబడితో ఏడాదికి 10 లక్షల సామర్థ్యం కలిగిన యూని�
Earthquake | హర్యానాలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. బుధవారం ఉదయం 6.08 గంటల సమయంలో హర్యానాలోని ఝజ్జర్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.6గా నమోదయిందని
న్యూఢిల్లీ : హర్యానాలోని ఢిల్లీ – జైపూర్ హైవేపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆది గ్రామ సమీపంలో నిలిపి ఉంచిన ట్రక్కును క్రూయిజర్ ఢీకొట్టింది. దీంతో ఐదుగురు దుర్మరణం చ
చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు హర్యా నా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా. 87 ఏండ్ల వయసులో 10, 12వ తరగతులు పాసయ్యారు. 2021లో 12వ తరగతి పరీక్ష రాసి పాసయ్యారు
పానిపట్: హర్యానాలోని పానిపట్ సమీపంలో ఓ చిరుత పోలీసులపై దాడి చేసింది. బెహరంపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు ఫారెస్ట్ అధికారులు గాయపడ్డారు. పట్టుకునేందుకు వచ్చిన పోల�
Rakhi Garhi | ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) 32 ఏండ్లుగా పడుతన్న శ్రమకు ఫలితం దక్కింది. హర్యానాలోని రాఖీ గర్హీలో (Rakhi Garhi) 5 వేల ఏండ్లనాటి ఆభరణాల తయారీ కేంద్రాన్ని గుర్తించింది. దీంతో ఏఎస్ఐ ఇప్పటివరకు కనిపెట్టినవా�
బార్లు, రెస్టారెంట్లు, పబ్లలో 24 గంటలపాటు మద్యాన్ని విక్రయించేందుకు అనుమతినిస్తూ హర్యానా ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకొన్నది. తొలిదఫాలో జూన్ 12 నుంచి గురుగ్రామ్లో దీన్ని అమలు చేయనున్నారు.
విపక్ష పార్టీ నేతలను అరెస్టు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న బీజేపీపై ప్రతిచర్య మొదలైంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై బెదిరింపులకు పాల్పడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ�
చండీఘడ్: హర్యానాలోని ఓ టోల్ ప్లాజా వద్ద ఇవాళ నలుగురు అనుమానిత ఖలిస్తానీ ఉగ్రవాదుల్ని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర�