చండీఘర్ : హర్యానా మహిళా కమిషర్ చైర్పర్సన్ రేణు భాటియా, ఓ మహిళా పోలీసు ఆఫీసర్కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరికొకరు అసభ్యకర పదజాలంతో దూషించుకున్నారు. ఓ ఇద్దరు ఆలుమగల పంచాయ
చండీగఢ్: అసభ్య ప్రవర్తనపై మహిళ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఒక వ్యక్తి ఆమెను కదులుతున్న రైలు నుంచి తోసేశాడు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ మరణించింది. హర్యానాలోని తోహానాలో ఈ సంఘటన జరిగింది. 30 ఏళ్ల మన్దీప్ క�
కేవలం రైతులకే కాదు సమస్త విద్యుత్తు వినియోగదారులకు ఈ సవరణ చట్టం తీవ్రమైన నష్టం తెస్తుంది. ఇప్పటికే చాలా రాష్ర్టాల్లో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టారు. కొత్త చట్టంతో ఇప్పటికే ఉన్న మీటర్లను మార్చి కొత్త
గురుగ్రామ్: సాధారణంగా పోలీసులు ఇంట్లో అడుగుపెట్టారంటేనే ఆ కుటుంబం గుండెల్లో దడ పుడుతుంది. ఏ ఉపద్రవం ముంచుకొచ్చిందోనని గజగజ వణికిపోతారు. కానీ హర్యానాలోని గురుగ్రామ్లో ఓ కుటుంబం మాత్రం అందు�
శ్రీకృష్ణుడి ప్రేమ ఉంటే చాలు మరే భోగాలూ అక్కర్లేదు.. అంటారు ఆయన ప్రియసఖులు. హరేకృష్ణ మంత్రంలోనే అష్ట ఐశ్వర్యాలూ కొలువై ఉంటాయంటారు ఆయన భక్తులు. కృష్ణమూర్తి దివ్య సుందర రూపాన్ని ప్రేమిస్తూ, ధ్యానిస్తూ అంద�
హైదరాబాద్, ఆగస్టు 8: ప్రముఖ వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ ..తాజాగా హార్యాన రాష్ట్రంలోకి అడుగు పెట్టింది. గురుగ్రామ్లోని నాయతి ఆసుపత్రి అండ్ రీసర్చ్ ఎన్సీఆర్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ఆసుప�
చండీగఢ్ : హర్యానాలోని బహదూర్ఘర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. రోహాద్ ఫ్యాక్టరీ ప్రాంతంలో విష వాయువు కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. మృతులంతా ఉత్తరప్రదేశ్�
చండీగఢ్: బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానాలోని ఒక గ్రామంలో గత ఐదు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఏకంగా విద్యుత్ సబ్ స్టేషన్కు తాళం వేశారు. విద్యుత్ సరఫరా పునరుద�
అమెరికాలో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఒలింపిక్ చాంపియన్, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజత పకతం సాధించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో రెండో స్థానంలో నిలిచాడు. ప్ర
న్యూఢిల్లీ: భారత ఆవిష్కరణ సూచీల్లో .. తెలంగాణ రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నది. నీతి ఆయోగ్ వైస్ చైర్మెన్ సుమన్ బేరీ ఇవాళ ఇన్నోవేషన్ ఇండెక్స్ను రిలీజ్ చేశారు. సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ కూడా �
చండీగఢ్: రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొనడంతో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్ మరణించాడు. రైలు బలంగా ఢీ కొనడంతో అతడు గాల్లో ఎగిరిపడ్డాడు. హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2001లో బీ