పన్ను రాబడికంటే అధికంగా ఉచితాలపై ఖర్చు పది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరం ఏపీ, ఎంపీ, పంజాబ్ పరిస్థితి మరీ ఘోరం వెంటనే ఆదాయ పెంపు చర్యలు చేపట్టాలి తాజా నివేదికలో రిజర్వ్ బ్యాంకు హెచ్చరిక జా�
ముస్లిం బాలికల పెండ్లి వయసుపై పంజాబ్-హర్యానా హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఒక ముస్లిం అమ్మాయికి 16 ఏండ్ల వయసు వచ్చినప్పుడు ఆమె తాను ఇష్టపడిన వ్యక్తిని పెండ్లి చేసుకోవచ్చని స్పష్టం చేసింది
నేడు భారత్ బంద్కు పిలుపు యువత ఆక్రోశం అగ్నికీలల్లో దేశం 12 రాష్ర్టాల్లో మిన్నంటిన ఆందోళనలు 12 రైళ్లకు నిప్పు.. రైల్వే, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం పోలీసుల కాల్పుల్లో ఒక యువకుడు మృతి 235 రైళ్లను ముందస్తుగా రద్దు
చండీఘడ్: హర్యానా రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు భారీ జలక్ తగిలింది. మాజీ మంత్రి అజయ్ మాకెన్ స్వల్ప తేడాలో ఓటమి పాలయ్యారు. ఆ రాష్ట్రం నుంచి బీజేపీకి చెందిన కృష్ణ లాల్ పన్వార్, స్వతంత్య్ర
న్యూఢిల్లీ : దైవ దర్శనానికి వెళ్లి వస్తూ ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గురుగ్రామ్లోని బుధేడాలోని ఎస్జీటీ ఆసుపత
చండీగఢ్: హర్యానాలో కూడా పంజాబ్ లాంటి పెద్ద ‘రాజకీయ తుఫాన్’ వస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. అయితే దీని వల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఇది
అది చండీగఢ్లోని ఠాగూర్ స్టేడియం.. ఎవరి ఒంటిపై ఏ పార్టీ కండువా లేదు, ఎక్కడా పార్టీల జెండాలు లేవు. కానీ వేలాది మంది ఒక్క చోట చేరారు. అందరూ రైతులు, రైతునాయకులే. వాళ్ల మనసు నిండా గాయాల ముద్రలే.. కండ్ల కింద కన్నీ�
ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులో హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలాను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు శనివారం దోషిగా నిర్ధారించింది. మే 26న చౌతాలాకు శిక్ష విధింపుపై కోర్టు ఎదుట వాదనలు జరగనున్నాయి. 1
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ ఇండియా.. భారత్లో మరో ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. హర్యానాలోని సోనిపట్ వద్ద రూ.18 వేల కోట్ల పెట్టుబడితో ఏడాదికి 10 లక్షల సామర్థ్యం కలిగిన యూని�
Earthquake | హర్యానాలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. బుధవారం ఉదయం 6.08 గంటల సమయంలో హర్యానాలోని ఝజ్జర్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.6గా నమోదయిందని
న్యూఢిల్లీ : హర్యానాలోని ఢిల్లీ – జైపూర్ హైవేపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆది గ్రామ సమీపంలో నిలిపి ఉంచిన ట్రక్కును క్రూయిజర్ ఢీకొట్టింది. దీంతో ఐదుగురు దుర్మరణం చ