అది ఢిల్లీ. దేశానికి రాజధాని. అక్కడ రెండు ప్రభుత్వాలు కొలువుదీరి ఉంటాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం.. మరొకటి కేంద్రం. అలాంటి ఢిల్లీలో ఇప్పటికే విద్యుత్తు సంక్షోభం నెలకొనగా.. తాజాగా నీటి సంక్షోభం తలెత్తింది. యమ�
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బధిర మహిళల జాతీయ టీ20 చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు బరిలోకి దిగుతున్నది. ఈనెల 26 నుంచి 29 వరకు ముంబైలో టోర్నీ జరుగుతున్నట్లు రాష్ట్ర బధిర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి
చండీగఢ్ : శ్రీరాముడిపై బీహార్ హామీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ చేసిన వ్యాఖ్యలపై హర్యానా మంత్రి అనిల్ విజ్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యక్తి భూమికి భారం అంటూ మండిపడ్డారు. శ్రీరాముడు ప్రజల గుండెల్లో �
చండీఘర్ : వ్యవసాయ పొలంలో ఓ మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉంది. తన తల్లి పరిస్థితిని గమనించిన 11 ఏండ్ల కుమారుడు చాకచక్యంగా వ్యవహరించాడు. పోలీసు ఎమర్జెన్సీ నంబర్ 112 కు ఫోన్ చేసి తన తల్లిని కాపాడా�
తల్లిదండ్రులు ఇద్దరూ ఇంట్లో లేకుండా తమ ఐదేళ్ల పాపను మాత్రం ఇంట్లో వదిలేసి వెళ్లారు. అదే వాళ్లు చేసిన తప్పు అయింది. ఇంట్లో పసిపాప ఒంటరిగా ఉండటం చూసిన పొరుగింటిలోని దుర్మార్గుడు.. చిన్నారిపై అఘాయిత్యానికి
హర్యానాలోని హిస్సార్లో దారుణం వెలుగుచూసింది. మాజీ భర్త తనను తిరిగి పెండ్లి చేసుకుంటానని నమ్మబలికి దబ్రా చౌక్లోని ఓ హోటల్లో తనతో మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడని మహిళ పోలీస�
చండీగఢ్: కొత్త సాంకేతిక పద్ధతుల ద్వారా పరీక్షల్లో కాపీ కోసం విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ అధికారులకు దొరికిపోతున్నారు. పదో తరగతి పరీక్షల్లో ఒక విద్యార్థి గ్లాస్ క్లిప్బోర్డ్ను విన�
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా హర్యానా కాంగ్రెస్ మాజీ చీఫ్ అశోక్ తన్వర్ ఆప్లో చేరారు.
పంజాబ్ రాష్ట్రం యాసంగి, వానకాలాల్లో పండించే వరి, గోధుమలను కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్నది. రబీలో పండించే తెలంగాణ వడ్లను మాత్రం సేకరించబోమని కరాఖండిగా చెప్తున్నది. ఏమిటీ వివక్ష? రాష్ట్రం ఏర్పడిన తర్వాత