Cough Syrups | ఆఫ్రికా దేశం గాంబియాలో దగ్గు సిరప్ తాగిన 66 మంది చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో హర్యానాలో ఉన్న
బీజేపీ పాలిత హర్యానాలో రైతన్నలు మరోసారి రోడ్డెక్కారు. వరి, ఇతర పంట ఉత్పత్తుల కొనుగోలులో ఆలస్యాన్ని నిరసిస్తూ.. తక్షణం కొనుగోలు ప్రక్రియను చేపట్టాలన్న డిమాండ్తో శుక్రవారం కురుక్షేత్ర జిల్లాలోని షహాబాద
స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏండ్లలో దేశవ్యాప్తంగా పెరిగిన సాగువిస్తీర్ణం కేవలం 6.7 శాతం కాగా.. తెలంగాణ రాష్ట్రం మాత్రం ఏడేండ్లలోనే 76.92 శాతం వృద్ధిని నమోదు చేసింది.
చండీఘర్ : హర్యానా మహిళా కమిషర్ చైర్పర్సన్ రేణు భాటియా, ఓ మహిళా పోలీసు ఆఫీసర్కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరికొకరు అసభ్యకర పదజాలంతో దూషించుకున్నారు. ఓ ఇద్దరు ఆలుమగల పంచాయ
చండీగఢ్: అసభ్య ప్రవర్తనపై మహిళ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఒక వ్యక్తి ఆమెను కదులుతున్న రైలు నుంచి తోసేశాడు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ మరణించింది. హర్యానాలోని తోహానాలో ఈ సంఘటన జరిగింది. 30 ఏళ్ల మన్దీప్ క�
కేవలం రైతులకే కాదు సమస్త విద్యుత్తు వినియోగదారులకు ఈ సవరణ చట్టం తీవ్రమైన నష్టం తెస్తుంది. ఇప్పటికే చాలా రాష్ర్టాల్లో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టారు. కొత్త చట్టంతో ఇప్పటికే ఉన్న మీటర్లను మార్చి కొత్త
గురుగ్రామ్: సాధారణంగా పోలీసులు ఇంట్లో అడుగుపెట్టారంటేనే ఆ కుటుంబం గుండెల్లో దడ పుడుతుంది. ఏ ఉపద్రవం ముంచుకొచ్చిందోనని గజగజ వణికిపోతారు. కానీ హర్యానాలోని గురుగ్రామ్లో ఓ కుటుంబం మాత్రం అందు�
శ్రీకృష్ణుడి ప్రేమ ఉంటే చాలు మరే భోగాలూ అక్కర్లేదు.. అంటారు ఆయన ప్రియసఖులు. హరేకృష్ణ మంత్రంలోనే అష్ట ఐశ్వర్యాలూ కొలువై ఉంటాయంటారు ఆయన భక్తులు. కృష్ణమూర్తి దివ్య సుందర రూపాన్ని ప్రేమిస్తూ, ధ్యానిస్తూ అంద�
హైదరాబాద్, ఆగస్టు 8: ప్రముఖ వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ ..తాజాగా హార్యాన రాష్ట్రంలోకి అడుగు పెట్టింది. గురుగ్రామ్లోని నాయతి ఆసుపత్రి అండ్ రీసర్చ్ ఎన్సీఆర్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ఆసుప�
చండీగఢ్ : హర్యానాలోని బహదూర్ఘర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. రోహాద్ ఫ్యాక్టరీ ప్రాంతంలో విష వాయువు కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. మృతులంతా ఉత్తరప్రదేశ్�
చండీగఢ్: బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానాలోని ఒక గ్రామంలో గత ఐదు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఏకంగా విద్యుత్ సబ్ స్టేషన్కు తాళం వేశారు. విద్యుత్ సరఫరా పునరుద�