Nita Ambani | తన భర్త ముకేశ్ అంబానీ (Mukesh Ambani), ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గురించి రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుల వారీగా విడుదల చేసిన ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాకింగ్స్-2025లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) టాప్-100లో చోటు దక్కించుకుంది. 60.5 స్కోర్తో 99వ స్థాన�
గుండెకు మేలుచేసే ఆహార పదార్థాలు డెమెన్షియాను ఢీ కొడతాయని తేలింది. హార్వర్డ్ యూనివర్సిటీ, చైనాలోని మరికొన్ని యూనివర్సీటీలకు చెందిన పరిశోధకులు 55 ఏండ్లు, ఆపై వయసు కలిగిన 10,000 మంది నుంచి ఐదేండ్లపాటు సేకరించ�
America | అమెరికాలో పాలస్తీనా అనుకూల నిరసనలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. పలు యూనివర్సిటీల్లో భారత్ సహా వివిధ దేశాల విద్యార్థులు పాలస్తీనాకు సంఘీభావంగా, మద్దతుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
తెలుగమ్మాయి, ఇండియన్ అమెరికన్ నటి అవంతిక వందనపునకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ ఆమెను దక్షిణాసియా ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్'గా ప్రకటించింది.
శారీరకంగా ఫిట్గా ఉన్న సెలెబ్రిటీలు ఏవో పానీయాలు తాగుతున్నట్టు మనం ప్రకటనల్లో చూస్తుంటాం. దీని వెనక మార్కెటింగ్ మాయాజాలాన్ని అలా ఉంచితే... ఫిట్గా ఉండేవారు చక్కెరలు ఎక్కువగా ఉన్న పానీయాలు తాగినా కూడా ఆ
CM Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డితో హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం భేటీ అయ్యారు.
అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని నివాసంలో గురువ�
KTR | అమెరికాలోని బోస్టన్ నగరంలో ఉన్న ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీ 21వ ఇండియా కాన్ఫరెన్స్లో ప్రసంగించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు హార్వర్డ్ బి
రెడ్మీట్(మటన్, బీఫ్)ను అతిగా తింటే టైప్-2 డయాబెటిస్ బారినపడతారని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. వారంలో రెండు సార్లు, అంతకంటే ఎక్కువగా రెడ్మీట్ను తినేవారు టైప్-2 డయాబెటిస్ బారినపడే అవకాశం అధికంగా ఉం�
అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న జరగనున్న ఇండియా కాన్ఫరెన్స్ 21వ సదస్సులో ఫైర్చాట్లో మాట్లాడేందుకు మంత్రి కే తారకరామారావుకు ఆహ్వానం అందింది.
KTR | బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్శిటీలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న జరగనున్న ఇండియా కాన్ఫరెన్స్ 21వ సదస్సులో ఫైర్చాట్లో మాట్లాడేందుకు రావాలని మంత్రి కేటీఆర్కు ఆహ్వానం పంపారు. ‘ఇండియా రైజింగ్-బిజినెస�