IND vs ENG ODI | నాగ్పూర్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్లో రాణిస్తున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టుకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్కు ఓపెనర్లు ఫిల్
భారత్, ఇంగ్లండ్ మధ్య ఇటీవల ముగిసిన నాలుగో టీ20లో శివమ్ దూబె స్థానంలో బౌలర్ హర్షిత్ రాణాను ‘కంకషన్ సబ్స్టిట్యూట్'గా తీసుకోవడం వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై ఇంగ్లండ్ మాజీలు తీవ�
సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1తో చేజిక్కించుకుంది. రాజ్కోట్లో చేజారినా పుణెలో మాత్రం భారత్ పట్టు వదల్లేదు. శుక్రవారం పుణెలోని మహారాష�
ఆస్ట్రేలియా టూర్లో ఉన్న టీమ్ఇండియా అడిలైడ్లో డే అండ్ నైట్ టెస్టుకు సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ప్రైమ్ మినిస్టర్ లెవెన్తో కాన్బెర్రాలో జరిగిన వార్మప్ మ్యాచ్లో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాత�
Perth Test : రసవత్తరంగా సాగుతున్న పెర్త్ టెస్టులో భారత జట్టు (Team India) పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో రోజు కూడా అదరగొట్టిన టీమిండియా రెండొందలకు పైగా ఆధిక్యం సాధించింది. ఈ క్రమంలోనే ఇరు జట్ల ఆటగాళ్ల
BGT 2024-25 : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు సన్నగిల్లుతున్న వేళ టీమిండియా కీలక సిరీస్ ఆడనుంది. తొలి టెస్టు మ్యాచ్కు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అందుబాటులో ఉండడం లేదు. వైస్ కెప్టెన్ జస్ప�
Mumbai Test : పుణే టెస్టులో ఓడిన రోహిత్ సేన ముంబైలో భారీ తేడాతో గెలిస్తేనే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC 2024-25) ఫైనల్ అవకాశాలు మెరుగుపడుతాయి. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనే వైట్వాష్ తప్పించుకోవాలనుకుంటు�
దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్తో పాటు ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) కోసం బీసీసీఐ రెండు వేర్వేరు జట్లను ప్రకటించింది. శుక్రవారం భేటీ అయిన సెలెక్షన్ కమిటీ ఓవైపు యువకులతో క
Zimbabwe Tour: జింబాబ్వేతో జరిగే తొలి రెండు టీ20లకు చెందిన భారతీయ బృందాన్ని ప్రకటించారు. ఆ బృందంలో సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, హర్షిత్ రాణాలకు చోటు కల్పించారు. సంజూ సాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వ�
IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్తో పునరాగమనం చేసిన రిషభ్ పంత్(IPL 2024) జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. అయితే.. ప్లే ఆఫ్స్ బెర్తుపై కన్నేసిన పంత్కు భారీ షాక్ తగిలింది. అతడిపై బీసీసీఐ ఒక మ్యాచ్ నిషేధం వ
IPL 2024 : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli)కి భారీ ఫైన్ పడింది. కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో విరాట్ అంపైర్తో గొడపడ్డాడు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న బీసీసీఐ.. వి�