భారత మహిళల స్టార్ క్రికెటర్ స్మృతి మందన తాజా ఐసీసీ ర్యాంకింగ్స్లో సత్తాచాటింది. మంగళవారం విడుదలైన ర్యాంకింగ్స్లో మందన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో మూడు ర్యాంక్లు మెరుగుపర్చుకుని 734 పాయింట్లత
భారత మహిళల క్రికెట్ జట్టు పరువు నిలుపుకునేందుకు పోరాటానికి సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్ సమర్పించుకున్న టీమ్ఇండియా బుధవారం ఆస్ట్రేలియాతో మూడో వన్డే ఆడనుంది.
మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ టీమ్లో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్కౌర్ చోటు దక్కించుకుంది. మెగాటోర్నీలో సత్తాచాటిన ప్లేయర్ల సమాహారంతో ఐసీసీ జట్టును ఎంపిక చేసింది. టీమ్ఇండియా లీగ్ దశలోనే నిష్క్రమించ
T20 World Cup 2024 : ఆస్ట్రేలియాపై బౌలర్లు గొప్పగా రాణించిన చోట బ్యాటర్లు విఫలమవ్వడంతో భారత జట్టు పెద్ద మూల్యమే చెల్లించుకుంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ జట్టు ఓటమికి కారణాలన
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్లో భారత మహిళల జట్టు సమిష్టి ప్రదర్శనతో కదం తొక్కింది. కీలకమైన సెమీస్ రేసులో నిలువాలంటే భారీ విజయం తప్పనిసరి అయిన పరిస్థితుల్లో టీమ్ఇండియా జూలు విదిల్చింది. నాయక ద్వయం హర్మ
INDW vs SLW : మహిళల టీ20 వరల్డ్ కప్లో చావోరేవో మ్యాచ్. భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్ రేసులో ఉండే పరిస్థితిలో భారత బ్యాటర్లు పంజా విసిరారు. ఆసియా కప్ ఫైనల్లో షాకిచ్చిన శ్రీలంకపై కొండంత స్కోర్ కొట్టార�