ఆయిల్పామ్ తోటల పెంపకంతో రైతుల మంచి ఆదాయం పొందవచ్చిన, ఈ తోటల సాగుతో అనేక లాభాలు ఉన్నాయని, తాను స్వయంగా సాగుచేసి ఆ ఫలితాలు సాధించినట్లు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్ల
చేనేత కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 23, 24, 25 తేదీల్లో నగరంలోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించనున్న చేనేత కార్మిక సంఘం రిలే నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్
బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ఎంతో కృషిచేసిందని, దేశంలో తొలిసారిగా ఇమామ్,మౌజమ్లకు వేతనాలు ఇచ్చిన మొట్టమొదటి సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. ఆద�
అంగన్వాడీ సిబ్బంది సమస్యలను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని బీఆర్ఎస్ డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్ల�
ప్రకృతి వైపరీత్యాలు ఎదురొంటూ ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు కాంగ్రెస్ పాలనలో కష్టాలు తప్పడం లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఫర్టిలైజర్ షా�
ఉన్నత విద్య అభ్యసిస్తూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్టు ద్వారా చేయూతనందించడం అభినందనీయమని సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు.
ఉజ్వల కెరీర్కు పదో తరగతి ఎంతో కీలకమని, ఆత్మవిశ్వాసంతో చదివితే లక్ష్యం చేరుకోవచ్చని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగత�
తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్ట్లను చిన్నచూపు చూస్తున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ప�
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి మెదక్ పట్టణంలో డబ్బులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్పై ఎందుకు కేసు నమోదు చేయలేదని మాజీ మంత్రి హరీశ్రావు డీజీపీ శివధర్రెడ్డిని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్ల�
పదేండ్ల కేసీఆర్ పాలనలో మెదక్ పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. బీఆర్ఎస్ ప్రభుత్వం మెదక్ కేంద్రంగా జిల్లాగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసుల నిర్మాణం చేసింది. దేశ ప్రధాని ఇందిరాగాంధ�
Harishrao | మహిళలకు మహాలక్ష్మి కింద రూ. 2500 రాలేదు, రైతులకు రూ. 15 వేల రైతు భరోసా రాలేదు. వృద్ధులకు రూ. 4000 పెన్షన్ రాలేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. నిరుద్యోగులకు మొదటి ఏడాదిలో ఇస్తామన్న రెండు లక్షల ఉద్య
మజ్లిస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే మహ్మద్ పాషాఖాద్రీ (72) మంగళవారం రాత్రి తన నివాసంలో కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఖాద్రీ కొంతకాలంగా నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖా�
బొగ్గు సామ్పై సమాధానం చెప్పే దమ్ములేకనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నోటీసుల పేరుతో డైవర్షన్ డ్రామాలాడుతున్నారు. రాజకీయ కక్షతోనే మొన్న నాకు, ఇప్పుడు కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. రేవంత్రెడ్డీ.. గుర్తుప
పామాయిల్కు సిద్దిపేట జిల్లా బ్రాండ్ కాబోతున్నదని, స్థానిక నర్మెటలో ఆయి ల్ పామ్ ఫ్యాక్టరీ రిఫైనరీకి సిద్ధమైనట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మూడేండ్లుగా ఆయిల్ పామ్ సాగు చేస్తున్న ర�