Contractors | అప్పులు చేసి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బిల్లులు చెల్లించడం లేదని మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు రాకపోవ
అక్రెడిటేషన్ కార్డులు, న్యాయమైన హక్కుల కో సం ఉద్యమిస్తున్న జర్నలిస్టులను అ క్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అరెస్టు చేసి న జర్నలిస్టులను తక్షణమే విడుదల
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు శ్రీకారం చుడితే, కాం గ్రెస్ ప్రభుత్వం వాటిని ఆపి రైతుల నోట్లో మట్టికొట�
రెండేండ్ల కాంగ్రెస్ సర్కారు పాలనలో ఒక్క సంక్షేమ పథకం అమలుకు నోచుకోలేకపోయిందని.. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో అనేక సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేసి అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలను అందించామని మాజీ మం�
సీఎం రేవంత్రెడ్డి సంగారెడ్డి జిల్లా అభివృద్ధిపై వివక్ష చూపుతున్నారని, ఉద్దేశపూర్వకంగా జిల్లా అభివృద్ధిని ఆయన అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. శనివార
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది.మూడు విడతల్లోనూ అధికార పార్టీని దీటుగా ఎదుర్కొని ఘన విజయం సాధించింది.పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహ�
రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నాయని, ఈ రెండు పార్టీలు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ �
కాంగ్రెస్ అధికార మదంతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ప్రలోభాలకు గురిచేసినా తట్టుకొని నిలబడి విజయ సాధించిన బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచుల పోరాట పటిమ అద్భుతమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్ర
గతంలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్లను జైలుకు పంపిందని, బిల్లులు అడిగిన పాపనికి తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని
గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అన్నట్లు వ్యవహరిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల కోసం గ్రామాల్లోకి వ
ఎన్నికలు ఉన్నప్పుడు పథకాలు అమలు చేయడం, తర్వాత ప్రజల సంక్షేమం మరువడం కాంగ్రెస్ సర్కారుకు అలవాటుగా మారిందని మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. ఆశ పెట్టడం.. మభ్య పెట్టడం.. మోసం చేయడం సీఎం రేవంత్ర�
బీఆర్ఎస్ హ యాంలో ఏర్పాటు చేసిన సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల దినదినాభివృద్ధి చెందుతున్నది. ఈ కళాశాలకు మరో 8 పీజీ సీట్లు మం జూరైనట్లు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలి�
గత కేసీఆర్ ప్రభుత్వంపై అభాండం వేయబోయిన మంత్రి వివేక్ వెంకటస్వామికి చుక్కెదురైంది. ఇప్పటి కాంగ్రెస్ సర్కారు కంటే గత కేసీఆర్ సర్కారే నయం అన్న వాస్తవం ఈ సందర్భంగా ఆయనకు బోధపడింది. ఏదో అనుకుంటే.. మరేదో జ�
జూబ్లీహిల్స్ ప్రజలిచ్చే తీర్పుతో కాంగ్రెస్ ఢిల్లీ అధిష్ఠానం అదిరేలా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించి గోపీనాథ్కు నిజమైన నివాళుల�
ఆరుగ్యారెంటీలు, హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీమంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు.