గతంలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్లను జైలుకు పంపిందని, బిల్లులు అడిగిన పాపనికి తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని
గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అన్నట్లు వ్యవహరిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల కోసం గ్రామాల్లోకి వ
ఎన్నికలు ఉన్నప్పుడు పథకాలు అమలు చేయడం, తర్వాత ప్రజల సంక్షేమం మరువడం కాంగ్రెస్ సర్కారుకు అలవాటుగా మారిందని మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. ఆశ పెట్టడం.. మభ్య పెట్టడం.. మోసం చేయడం సీఎం రేవంత్ర�
బీఆర్ఎస్ హ యాంలో ఏర్పాటు చేసిన సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల దినదినాభివృద్ధి చెందుతున్నది. ఈ కళాశాలకు మరో 8 పీజీ సీట్లు మం జూరైనట్లు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలి�
గత కేసీఆర్ ప్రభుత్వంపై అభాండం వేయబోయిన మంత్రి వివేక్ వెంకటస్వామికి చుక్కెదురైంది. ఇప్పటి కాంగ్రెస్ సర్కారు కంటే గత కేసీఆర్ సర్కారే నయం అన్న వాస్తవం ఈ సందర్భంగా ఆయనకు బోధపడింది. ఏదో అనుకుంటే.. మరేదో జ�
జూబ్లీహిల్స్ ప్రజలిచ్చే తీర్పుతో కాంగ్రెస్ ఢిల్లీ అధిష్ఠానం అదిరేలా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించి గోపీనాథ్కు నిజమైన నివాళుల�
ఆరుగ్యారెంటీలు, హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీమంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు.
ఘోష్ కమిషన్ కాదు.. ట్రాష్ కమిషన్ అని, సీబీఐ కాదు ఏ సంస్థలకు అప్పజెప్పినా మాజీ సీఎం కేసీఆర్, హరీశ్రావు కడిగిన ముత్యంలా బయటకొస్తారని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా�
కాళేశ్వరం ప్రాజెక్ట్పై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన వక్రీకరణ నివేదికపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. మొదటి నుంచీ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలనే తన రిపోర్టులో పొందుపర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ప్రయోగించిన ఆరడుగుల బుల్లెట్టు సరిగ్గా అధికారపార్టీ గుండెల్లో దిగింది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో రెండు రోజుల క్రితం వరకు ప్రమాదంలో చనిపోయినవారిని పట్టించుకున్న నాథ�
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ సమాయత్తం అవుతుంది. ఆదిశగా పార్టీ క్యాడర్ను సిద్ధం చేస్తుంది. గ్రామ, మండల, నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ దిశా నిర్దేశం చేస్తున�
సిద్దిపేట జిల్లాలో మంగళవారం రేషన్కార్డుల పంపిణీ రసాభాసగా మారింది. సిద్దిపేట కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు జిల్లా ఇన్చార్జి మంత్రి వివ�
సిద్దిపేట జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, అధికారులు వాస్తవాలు ప్రభుత్వానికి తెలియజేసి యూరిత కొరత లేకుండా చూడాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.