ఘోష్ కమిషన్ కాదు.. ట్రాష్ కమిషన్ అని, సీబీఐ కాదు ఏ సంస్థలకు అప్పజెప్పినా మాజీ సీఎం కేసీఆర్, హరీశ్రావు కడిగిన ముత్యంలా బయటకొస్తారని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా�
కాళేశ్వరం ప్రాజెక్ట్పై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన వక్రీకరణ నివేదికపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. మొదటి నుంచీ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలనే తన రిపోర్టులో పొందుపర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ప్రయోగించిన ఆరడుగుల బుల్లెట్టు సరిగ్గా అధికారపార్టీ గుండెల్లో దిగింది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో రెండు రోజుల క్రితం వరకు ప్రమాదంలో చనిపోయినవారిని పట్టించుకున్న నాథ�
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ సమాయత్తం అవుతుంది. ఆదిశగా పార్టీ క్యాడర్ను సిద్ధం చేస్తుంది. గ్రామ, మండల, నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ దిశా నిర్దేశం చేస్తున�
సిద్దిపేట జిల్లాలో మంగళవారం రేషన్కార్డుల పంపిణీ రసాభాసగా మారింది. సిద్దిపేట కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు జిల్లా ఇన్చార్జి మంత్రి వివ�
సిద్దిపేట జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, అధికారులు వాస్తవాలు ప్రభుత్వానికి తెలియజేసి యూరిత కొరత లేకుండా చూడాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
‘రోజురోజుకూ దిగజారుతున్న గురుకులాల దుస్థితి కనిపించడంలేదా రేవంత్రెడ్డీ? నిత్యం ఫుడ్ పాయిజన్ ఘటనలతో పదుల సంఖ్యలో విద్యార్థులు దవాఖానల పాలవుతున్నా మనస్సు కరగడం లేదా?
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. కాంగ్రెస్ నాయకుడు ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించాడు. ఫర్నిచర్ను ధ్వంసం చేయడంతో పాటు కుటుంబ సభ్యులపై దాడికి యత్నించాడు.