కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులను దగా చేసిందని, ఇప్పటికే ఒక్కో దివ్యాంగుడికి రేవంత్రెడ్డి సర్కారు రూ.66 వేలు బాకీ పడిందని మాజీ మంత్రి, శాసనసభా పక్ష ఉప నేత తన్నీరు హరీశ్రావు విమర్శించారు. ఎల్బీనగర్లోన�
‘తెలంగాణ రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతి కొనసాగుతున్నది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A జాబితా పేరిట అక్రమార్జనకు సాధనంగా వాడుకుంటున్నారు. ఈ విషయంపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదురొంటున్న రాష్ట్ర రెవ�
Errolla srinivas | నువ్వు ఏ గడ్డ మీద పుట్టినవో.. మేం అదే గడ్డమీద పుట్టినం. పార్లమెంట్ మెంబర్వి నువ్వు.. వార్డ్ మెంబర్ కంటే అధ్వాన్నంగా మాట్లాడుతున్నవ్. ఏం సంస్కారం నీది..? అని ఎర్రోళ్ల శ్రీనివాస్ నిజామాబాద్ బీజేప
జిల్లాకు గత బీఆర్ఎస్ హయాంలో కేటాయించిన మెడికల్ కళాశాల భవిష్యత్తు అయోమయం, అగమ్యగోచరంగా మారింది. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను కేటాయించగా.. అందులో భాగంగానే మహేశ్వరం నియోజకవ�
Vijay Deverakonda | సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ను శనివారం మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మరియు ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొం�
తెలంగాణలోని యాదాద్రి, బాసర, భద్రాచలం తదితర ప్రముఖ దేవాలయాల్లో జరుగుతున్న వేదపండితుల నియామకాల్లో స్థానికులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ తెలంగాణ వేదపండితులు మాజీ మంత్రి హరీశ్రావును కలిసి వినతిప
బీఆర్ఎస్ మానకొండూర్ నియోజకవర్గ స్థాయి సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై విసృ్తత స్థాయి సన్నాహక సమావేశం మంగళవారం అల్గునూరులోని ఓ ఫంక్షన్ హాల్లో జరగనుండగా పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. మాజీ ఎమ్మెల
కాంగ్రెస్ పాలనలో కుంభకోణాల గనిగా మారిన సింగరేణిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నడుంబిగించింది. నల్లనేల వేదికగా అనుబంధ సంఘం టీబీజీకేఎస్తో కలిసి సమరశంఖం పూరించింది. ‘కాంగ్రెస్ హఠావో.. సింగరేణి బచావో’ న
సింగరేణిలో కుంభకోణాలు, కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు గళం విప్పనున్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన పర్యటన ఖరారైంది. ముందుగా పెద్దపల్ల�
కరోనా సమయంలో ప్రపంచమంతా స్తంభించినా కేసీఆర్ నాయకత్వంలో ఆనాడు గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసి విజయవంతంగా ధాన్యం కొన్నామని, రైతులకు రైతుబంధు ఇచ్చామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోల�
Harish Rao | జూబ్లీహిల్స్ ప్యాలెస్ చాలదన్నట్టు ఎంసీఆర్హెచ్ఆర్డీలో వంద కోట్లతో కొత్త ప్యాలెస్ కట్టుకుంటున్నావు. నీ పాలనలో సగం కాలం పూర్తయింది, మిగిలిన సగం కాలమైనా ప్రజలకు ఏదైనా మేలు చేసే ప్రయత్నం చెయ్ అని సూ�
అందరి చూపూ జగిత్యాల సభపైనే నెలకొన్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 20న నిర్వహించే భారీ మీటింగ్పైనే ఆసక్తి కనిపిస్తున్నది. పోరాటాల గడ్డమీది నుంచి గులాబీ బాస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సమరశంఖం పూరిం�