టెట్ ఫీజుల పెంపుపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం తగదని హితవుపలికారు. సీటెట్తో పోల్చితే టెట్ ఫీజులు రెట్టింపు ఉన్నాయని విమర్శిం�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంటికి వెళ్లినప్పుడు కరెంటు పోవడంపై విద్యుత్తు శాఖ స్పందించింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత వై సతీశ్రెడ్డి ఎక్స్లో చేసిన పోస్ట్�
కాంగ్రెస్ పాలనలో సాగునీళ్లు తగ్గి, రైతులకు కన్నీళ్లు పెరిగాయని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తూనే కరువును తీసుకొచ్చిందని విమర్శించారు.
Pocharam | మాజీ మంత్రి హరీశ్రావుతో కలిసి మాజీ శాశనసభ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామంలో ఎండిన పంటలను పరిశీలించారు. రైతులు తమ కష్టాలు చెప్పుకుని కన్నీట�
Harish Rao | కాంగ్రెస్కు ఓటేస్తే మోసపోతామని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. రుణమాఫీ, రూ.వేల పెన్షన్, తులం బంగారం ఇవ్వకపోయినా ప్రజలు అంగీకరించారని కాంగ్రెస్ వాళ్లు అంటారని.. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని పి
Harish Rao | కాంగ్రెస్ మోసాలను ఇంటింటికి ప్రచారం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి, సిద్దిపేట హరీశ్రావు సూచించారు. కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నా
మాజీ మంత్రి హరీశ్రావు, బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావుపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్
Harish Rao | కష్టకాలంలో పార్టీని విడిచిపెట్టిన వాళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ తిరిగి తీసుకోమని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఇది పార్టీ తీసుకున్న నిర్ణయమని.. మనకు నష్టం చేసిన వాళ్లను వదిలిపెట్టేది లేదన
బీఆర్ఎస్ ప్రజల పార్టీ అని, అందుకే దానికంత ఆదరణ ఉన్నదని రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు అన్నారు. కేసీఆర్ది దీవించబడిన కుటుంబమని, అందరినీ ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది కేసీఆరేనని స్పష్టం చేశారు.
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేస్తోంది. ఇందులో భాగంగా నియోజకవర్గ స్థాయి సమావేశాలతో దూకుడు పెంచింది. అభ్యర్థిని ఇప్పటికే అధినేత కేసీఆర్ ప్రకటించగా గులాబీ పార్టీలోన