ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ముంచెత్తిన రావిరాల గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా సాయం చేయలేదని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మండిపడ్డారు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి ఆరు నెల�
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని హరీశ్ రావు (Harish Rao) అన్నారు.
తెలంగాణపై, పని చేసే రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత వైఖరి అవలంభిస్తున్నదని 16వ ఆర్థిక సంఘం ఎదుట మాజీ మంత్రి టీ హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. పన్నుల వాటాలో కేంద్రం నుంచి రాష్ర్టాలకు 41% నిధులు రావా�
అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) అనుకుంటున్నారా లేక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అనుకుంటున్నారా? ఉన్నతమైన కమిటీ ఏర్పాటులో చిల్లర రాజకీయం చేసి, రేవంత్ దివాలాకోరుతనాన్ని బయటపెట్టుకున్నార�
Harish Rao | అత్యధిక తలసరి ఆదాయం ఉన్న తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్రాలకు నిధుల విభజనలో ప్రస్తుత కొలమానాలు మారాలని 16వ ఆర్థిక సంఘానికి సూ�
Harish Rao | తెలంగాణ రాష్ట్రంలోని ఆయా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గత ఏడు నెలల నుంచి జీతాల్లేక పస్తులు ఉండాల్సిన పరిస్థ
Harish Rao | ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఘన నివాళులర్పించారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశా�
Harish Rao | ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్డు ఇచ్చిన తీర
రేవంత్రెడ్డి పాలన రైతుల పాలిట యమపాశంగా మారిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తొమ్మిది నెలల్లో 470 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ ధ్వంసమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిషరించడంలో సీఎం విఫలం అయ్యారని దుయ్యబట్ట
అస్వస్థతకు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకుడు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ విప్లవ కుమార్ సోదరుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు కేకే పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావును మాజీ మంత్రి హరీశ్రావు పరామ