గరీబీ హటావో అని ఇందిరాగాంధీ పిలుపునిస్తే ఫార్మాసిటీ పేరుతో పచ్చని పంట పొలాల నుంచి కిసాన్ హటావో అని పిలుపునిస్తున్న రేవంత్రెడ్డి చర్యలే వికారాబాద్ ఘటనకు కారణమని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశార�
Harish Rao | ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మద్యం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం సిగ్గుచేటు అని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
Harish Rao | గరీబీ హటావో అని ఇందిరా గాంధీ పిలుపునిస్తే..ఫార్మా సిటీ పేరుతో పచ్చని పంట పొలాల నుంచి కిసాన్ హటావో అని రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నాడని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ఫైర్ అయ్యారు.
Harish Rao | బోధన, భోజనం కోసం విద్యార్థులు ఆందోళన చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao )ఫైర్ అయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తంచేశారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గి ఇప్పటికే నష్టపోయిన పత్తి రైత
Harish Rao | రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో వరి పంటకు మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్లు మహారాష్ట్రలో సీఎం
Harish Rao | రేవంత్ రెడ్డి రుణమాఫీ బోగస్, రైతుబంధు బోగస్, వరికి బోనస్ బోగస్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్రావు విమర్శించారు. మహారాష్ట్రకు వెళ్లి అన్ని అబద్దాలే ప్రచారం చేస్తున్నాడని.. మొదటి సంతకం ఏకకా
Harish Rao | తెలంగాణ డబ్బును రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు పంపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాలన గాలికి వదిలి.. గాలి మోటర్లో మంత్రులు తిరుగుతున్నారని విమర్శించారు. నిజాలు చెప్�
‘పోరాడితే పోయేదేం లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. పోరాడితే పోయేదేం లేదు రైతుబంధు వస్తది.. రుణమాఫీ జరుగుతది.. మీ అందర్నీ చూస్తుంటే మళ్లీ ఉద్యమ రోజులు గుర్తుకు వస్తున్నయ్' అని మాజీ మంత్రి హరీశ్రావు చెప్పారు.
వైఆర్ టీవీ జర్నలిస్ట్ రంజిత్రెడ్డిని సైబర్క్రైం పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. శనివారం ఉదయం ఆయన తార్నాకలోని తన కార్యాలయంలో లిఫ్ట్ ఎక్కుతుండగా.. అప్పటికే అక్కడ మఫ్టీలో కాపుకాసిన పోలీసులు కిడ్నా
Harish Rao | ఒట్లు పెట్టి దేవుళ్లను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. దేవుళ్లను మోసం చేసిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని విమర్శించారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో శనివారం �
Padi Kaushik Reddy | హుజూరాబాద్ చౌరస్తాలో పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్రావు పరామర్శించారు. కౌశిక్ రెడ్డికి ఫోన్ చేసి ఘటన జరిగిన తీరు, ఆయన ఆర�
Harish Rao | అంబేద్కర్ విగ్రహం సాక్షిగా, హుజురాబాద్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్�