బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను (KTR) సైతం అరెస్టు చేస్తారనే వార్తల నేపథ్యంలో.. హైదరాబాద్ నందీనగర్లోని ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు.
భూమ్మీద తిరిగితే ప్రజలు ఆరు గ్యారెంటీల గురించి అడుగతారని భయపడి ముఖ్యమంత్రి, మంత్రులు గాలి మోటర్లలో తిరుగుతున్నరు.. మహారాష్ట్రకు పోయి రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నరు. తెలంగాణ రైతులకు ర�
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు న�
Harish Rao | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ మధ్య మద్యం అమ్మకంపై ప్రేమ ఎక్కువైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సెటైర్లు వేశారు.
Harish Rao | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల ధాన్యం దళారుల పాలైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Harish Rao | మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ము
ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయనకు కేటీఆర్, హరీశ్రావు నివాళులర్పించారు. తెలంగాణ సమాజం కోసం కాళోజీ పడిన తపన, వారందించిన పోరాట స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ట్విట్
కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల మంగళవారం రైతు పాదయాత్ర చేపట్టారు. ఉదయం 9.30 గంటలకు కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పాదయాత్రను �
కల్లాల్లో ధాన్యం కొనాలని, లారీలో వడ్ల లోడు ఎత్తాలని రైతులు అడుగుతుంటే, సీఎం రేవంత్రెడ్డి మాత్రం మహారాష్ట్రకు డబ్బు మూటల లోడ్లు ఎత్తే పనిలో బిజీగా ఉన్నాడని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవాచేశారు. అబద్ధపు
Harish Rao | పంద్రాగస్టులోపు సంపూర్ణ రుణమాఫీ చేస్తానని దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పారని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎంతో భక్తితో వేములవాడ రా
Harish Rao | వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి(Rajarajeswara Swamy) వారిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao)మంగళవారం దర్శించుకున్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో పురుగుల్లేని అన్నం కోసం విద్యార్థులు నడిరోడ్డెక్కి నిరసన తెలియచేయాల్సిన దుస్థితి దాపురించిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రాష్ట్రంలో గురుకులాలు అధ్వాన్న స్�
అర్ధరాత్రి అరెస్టు చేసిన లగచర్ల వాసులను వెంటనే విడుదల చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) డిమాండ్ చేశారు. ఫార్మా కంపెనీని వ్యతిరేకించిన వారిపట్ల ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తున్నదని విమర్శ
రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ ఈ శ్రీధర్పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. కేవలం 11 నెలల్లోనే ఆయనను బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోకపోవడం వల్లే ప్రభుత్వం ఆయనను బదిలీ చేసిందన్న వార