Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి.. కానీ చేతలు గడప దాటడం లేదు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. 91 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పి, సకాలంలో ఐకే
Harish Rao | వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటన మరువకముందే నేడు మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరో ఘటన చోటు చేసుకోవడం దారుణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ
Harish Rao | సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మినహాయించాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాహుల్గాంధీ అశోక్నగర్ను సందర్శించాలని మాజీ మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ‘శోక’నగర్గా మార్చిన తీరు చూడాలని, విద్యార్థులు, నిరుద్యోగుల ఆవేదన వినా�
గురుకులాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు విమర్శించారు. ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఎలుకలు, పాము కాట్లతో ఆస్పత్రుల
‘కేసీఆర్ ఒక ఎక్స్పైరీ మెడిసిన్. కేటీఆర్తోనే కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు ముగుస్తుంది. కేసీఆర్ను మరిపించడానికే ఇప్పుడు కేటీఆర్ను ప్రస్తావిస్తున్నాం. ఆ తర్వాత హరీశ్రావును వాడుకొని కేటీఆర్కు చెక్
వారిప్పుడు గ్రామ సర్పంచ్లు కారు. 2024, జనవరి 31తో వారి పదవీకాలం ముగిసి మాజీలైపోయారు. తమ హయాంలో గ్రామాభివృద్ధి కోసం వారు ఎన్నో పనులు చేశారు. గ్రామ పంచాయతీల్లో రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, క్ర�
Harish Rao | సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలోనే నియామకపత్రం అందుకున్నా, ప్రభుత్వ ఉద్యోగం మాత్రం దక్కని విచిత్రమైన పరిస్థితి ఓ యువతికి ఎదురైందని మాజీ మంత్రి హరీశ్రావు ఎక్స్ వేదికగా తెలిపారు.
Harish Rao | రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూళ్లకు కూడా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ రంగు పులిమారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. ఏ రంగు పులిమినా ఫర్వాలేదు.. చలికాలం వచ్చింది రెసిడె�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం రేపట్నుంచి చేపట్టబోయే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నుండి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మినహాయించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహ�
Harish Rao | కేసీఆర్ ప్రారంభించిన గురుకులాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రాజకీయాల కారణంగా కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఫైరయ్యారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. రాహుల్.. ఎన్నికల ముందు మీ�
పెండింగ్ బిల్లుల కోసం పోరుబాట పట్టిన మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులపై ప్రభుత్వం కక్షగట్టింది. శాంతియుత నిరసనలకు సిద్ధమైన వారిని ఎక్కడికక్కడ నిర్బంధించింది. సోమవారం తెలవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్త�
24 గంటల కరెంటు విషయంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు వ్యవహరిస్
Harish Rao | రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచ్లను అరెస్టులు చేసి నిర్బంధించడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్లు ఛలో హైదరాబాద్కు పిలుపునిస్తే.. వారిని ఎక్కడికక్కడ అ�