ఈ నెలాఖరున పదహారో సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలుకానుంది. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ (Gujarat Titans) జట్టు లో కొత్త జెర్సీ(new jersey)తో బరిలోకి దిగనుంది. ఆ జట్టు న్యూ జెర్సీని ఫ్రాంఛైజీ
భారత టీ20 జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా- నటాషా హల్దీ, మెహందీ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. ఈమధ్యే హార్దిక్ తన భార్య నటాషాను రెండోసారి పెళ్లి చేసుకున్న విషయం తెలిసింద�
మూడో టీ20కి ముందు టీమిండియా వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 'నా కెరీర్ ఎక్కడ మొదలైందో తిరిగి అక్కడికే వచ్చాను' అని సూర్యకుమార్ అన్నాడు. మూడేళ్ల క్రితం అహ్మదాబాద్ స్టేడియంలో సూర్య టీ20ల్లో ఆరంగ్ర
సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20 రేపు అహ్మదాబాద్లో జరగనుంది. శ్రీలంక, న్యూజిలాండ్పై వన్డేల్లో దుమ్మురేపిన గిల్ టీ20ల్లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. దాంతో, ఇషాన్కు జోడీగా పృథ్వీ ష�
మూడో వన్డేలో భారత్, న్యూజిలాండ్ను చిత్తు చేసింది. 90 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండు వన్డేల్లోనూ గెలిచిన టీమిండియా 3-0తో కివీస్ను వైట్వాష్ చేసింది.
వన్డేల్లో కివీస్ బౌలర్ జాకబ్ డఫీ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. మూడు వికెట్లు తీసి అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా రికార్డు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ బౌలర్ షఫిహుల్ ఇస్లా
భారీ టార్గెట్ ఛేదనలో న్యూజిలాండ్కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో రెండో బంతికే ఓపెనర్ ఫిన్ అలెన్ బౌల్డ్ అయ్యాడు. డేవాన్ కాన్వే, హెర్నీ నికోలనస్ క్రీజులో ఉన్నారు.
మూడో వన్డేలో భారత్,నిర్లీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 రన్స్ చేసింది. ఓపెనర్లు శుభ్మన గిల్ (112), రోహిత్ శర్మ (101), హార్దిక్ పాండ్యా (54), చెలరేగడంతో భారీ స్కోర్ సాధించింది.
భారత గడ్డపై కివీస్ అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. ఐదు వికట్ల నష్టానికి 15 పరుగులతో ఇంగ్లండ్ను వెనక్కి నెట్టింది. భారత గడ్డపై అతి తక్కువ స్కోర్ కావడం విశేషం