భారత జట్టు మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ సీఎస్కే ప్రధాన బలం మాత్రమే కాదు ఆ జ�
టీ20లకు ఆదరణ పెరుగుతున్న ఈ కాలంలో ఇండియాకు రెండో కోచ్ ఉండాలని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంటున్నాడు. మూడు ఫార్మట్లలో ఇద్దరు కెప్టెన్లు ఉన్నప్పడు ఇద్దరు కోచ్లు ఉంటే తప్పేంటి? అనేది అతని
భారత కెప్టెన్ రోహిత్ శర్మ మొదట్లో ముంబై హిందీ మాట్లాడేవాడని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. 'కైసా హై రే తూ?, కైసా హై షానే?' వంటి పదాలు ఎక్కువగా ఉపయోగించేవాడని భజ్జీ తన యూట్యూబ్ ఛానల్లో
తొలి ఇన్నింగ్స్లో రాహుల్ దూకుడుగా ఆడి ఉంటే ఎక్కువ పరుగులు చేసేవాడని మాజీ స్పిన్నర్ హర్భజన్ అన్నాడు. 71 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 20 రన్స్ చేశాడంతే. రోహిత్తో కలిసి అతను మొదటి వికెట్కు 76 రన్స్ జ�
Katrina Kaif:బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రస్తుతం ఫోన్ బూత్ ఫిల్మ్ షూట్ చేస్తోంది. అయితే ఆదివారం ఆమె స్టార్ స్పోర్ట్స్ స్టూడియోకు గెస్ట్గా వచ్చింది. సౌతాఫ్రికాతో భారత్ తలపడనున్న నేపథ్యంలో ఆమె స్�
ఈనెల 16 నుంచి ప్రారంభం కాబోతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ) రెండవ సీజన్లో ఆడబోయే నాలుగు ఫ్రాంచైజీలకు సారథులు ఖరారయ్యారు. నాలుగు జట్లకు గత దశాబ్దిలో భారత్కు చిరస్మరణీయ విజయాలు అందించిన ఆటగాళ్ల�
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఆప్ నేత హర్భజన్ సింగ్, బీజేపీ ఎంపీ హేమ మాలిని పార్లమెంట్లో ఓటు హక్కు వినియోగించుకు
టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశాడు. పంజాబ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన భజ్జీ.. సోమవారం నాడు మరికొందరు సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తెలుగు సిన�
ఉదయ్పూర్ లో దర్జీగా పనిచేసుకుంటున్న కన్హయ్యలాల్ పై ఇద్దరు దుండగులు హత్యకు పాల్పడ్డ ఘటనపై దేశమంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నది. ఈ హేయమైన చర్యపై పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తున్నారు.
ఐపీఎల్లో వివాదాలేమీ కొత్తకాదు. కానీ తొలి సీజన్లోనే తన సహచర ఆటగాడు, టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ చెంప చెల్లుమనిపించడంతో హర్భజన్ సింగ్ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఆ వివాదం కారణంగా భజ్జీ పలు మ్యాచులల
ముంబై: ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్కప్కు ఎంపిక చేసే ఇండియన్ జట్టులో దినేశ్ కార్తీక్కు చోటు ఇవ్వాలని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. స్టార్స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆదివారంతో 49వ వసంతంలోకి అడుగుపెట్టాడు. దీంతో అతడికి సోషల్ మీడియా వేదికగా క్రీడా, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల నుంచి శుభాకాంక్�
చండీఘడ్: పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇటీవల రాజ్యసభ ఎంపీగా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఇవాళ టర్బనేటర్ హర్భజన్ ఓ కీలక ప్రకటన చేశారు. రాజ్యసభ సభ్యు