Harbhajan Singh | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) లో తన మాటకు విలువ లేకపోవడంతోనే బీజేపీ (BJP) లో చేరినట్లు మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు (Rajya Sabha Member) హర్భజన్ సింగ్ (Harbhajan Singh) తెలిపారు. క్రీడల అభివృద్ధి కోసం పనిచేయాలనే ఉద్దేశంతోనే ఆప్�
Harbhajan Singh : పలువురు మాజీ ఆటగాళ్లు విరాట్, రోహిత్ అనుభవం భారత్కు కలిసొస్తుందని వాదిస్తున్నారు. తాజాగా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) సైతం ఈ వెటరన్స్కు వరల్డ్కప్ స్క్వాడ్లో చోటు కల్ప�
Zombie Drugs: పంజాబీ యువత డ్రగ్స్ బానిసై.. జాంబీలుగా మారిపోతున్నట్లు బీజేపీ ఎంపీ హర్భజన్ సింగ్ ఆరోపించారు. తన ఎక్స్ అకౌంట్లో తాజాగా ఆయన ఓ వీడియోను షేర్ చేశారు. దానిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
IPL : ఐపీఎల్లో ముంబై ఇండియన్స్(Mumbai Iindians) మరో రికార్డు నెలకొల్పింది. ఛాంపియన్ ఆటకు కేరాఫ్గా నిలిచే ముంబై.. ఈసారి మాత్రం కెప్టెన్ల మార్పుతో వార్తల్లో నిలిచింది.
Harbhajan Singh: సెక్యూర్టీని తగ్గించిన అంశంపై హైకోర్టులో ఎంపీ హర్భజన్ సింగ్ పిటీషన్ వేశారు. దీనిపై జస్టిస్ జగ్మోహన్ భన్సల్ స్పందిస్తూ.. హర్భజన్ సెక్యూర్టీలోకి 23 మంది సిబ్బంది ఎలా వచ్చారని ప్రశ్న
Harbhajan Singh: సోషల్ మీడియా ద్వారా చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు మాజీ క్రికెటర్, ఎంపీ హర్భజన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఆయన ఈ అంశంపై గురువారం మాట్లాడారు. సోషల్ మీడియాల�
ఆలస్యంగా అయినా బీసీసీ నిద్ర లేచింది. టెస్టుల్లో మరీ ముఖ్యంగా స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో అవమానకర ఓటముల నేపథ్యంలో కొత్త తరం క్రికెటర్లను రాటుదేల్చేందుకు ప్రత్యేక శిక్షణా శిబిరాలకు ఏర్�
Harbhajan Singh : సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma)లు తమ విలువేంటో బ్యాట్తోనే చెబుతున్నారు. అయినా వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2027)బెర్తుపై మాత్రం సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రిక
Handshake Row | భారత జట్టు మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ వార్తల్లో నిలిచాడు. అబుదాబి టీ10 లీగ్లో పాక్ ఫాస్ట్ బౌలర్ షానవాజ్ దహానీతో కరచాలనం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Harbhajan Singh : ఈడెన్ గార్డెన్స్లో భారత జట్టు అనూహ్య ఓటమిపై.. టర్నింగ్ పిచ్ను కోరడంపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. టెస్టు క్రికెట్ భవిష్యత్ను నాశనం చేస్తున్నారంటూ కోచ్ గౌతం గంభీర్, బీసీసీఐను కడిగిపారేస్తున
తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో అవమానకర ఓటమిని ఎదుర్కున్న భారత జట్టు ఆటతీరుతో పాటు మేనేజ్మెంట్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థిని �
Ind Vs SA | కోల్కతా వేదికగా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక కుప్పకూలింది. దక్షిణాఫ్రికా దాదాపు 15 సంవత్సరాల తర్వాత తొలిసారిగా భారత్లో టెస్టు�
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్ష పదవి రేసులోకి మరో క్రికెటర్ పేరు వచ్చి చేరింది. నిన్నటి దాకా బీసీసీ తదుపరి చీఫ్ దిగ్గజ క్రికెట్ సచిన్ టెండుల్కర్, మాజీ స్పిన్నర్ హర్బన్సింగ్ పేర్లు ప్రము