బీజేపీ పాలిత రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఫ్రెంచ్ పర్యాటకురాలిపై లైంగికదాడి జరిగింది. ఓ పార్టీలో కలిసిన వ్యక్తి ఆమెను తన అపార్ట్మెంట్కు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడని పోలీసులు సోమవారం వెల్లడించారు
వయోవృద్ధులను వేధిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోరుట్ల తహసీల్దార్ కృష్ణ చైతన్య అన్నారు. శుక్రవారం జిల్లా సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో కోరుట్ల డివిజన్ కార�
మరాఠీ మాట్లాడలేదనే కారణంతో ఫుడ్ డెలివరీ ఏజెంట్ను ఓ జంట వేధించింది (Delivery Agent). స్థానిక భాష మాట్లాడితేనే డబ్బులు ఇస్తామంటూ జబర్తీ చేసిన ఘటన ముంబైలోని భండూప్ ప్రాంతంలో చోటుచేసుకున్నది.
Hindu Man, Burqa-Clad Woman Harassed | హిందూ యువకుడు, బురఖా ధరించిన ముస్లిం యువతి స్కూటీపై కూర్చొన్నారు. నలుగురు ముస్లిం యువకులు వారి వద్దకు వచ్చారు. వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు కలిసి ఉండటంపై నిలదీశారు. వారిద్దరిని వేధించారు.
Union Minister's Daughter Harassed | కేంద్ర మంత్రి కుమార్తెను ఒక జాతరలో కొంత మంది ఆకతాయిలు వేధించారు. ఈ నేపథ్యంలో ఆ మంత్రి స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రుల కుటుంబాలకే రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజలకు భద్రత ఎలా ఉంటుందన
Harassed By Children Couple Dies By Suicide | ఆస్తుల కోసం వృద్ధులైన తల్లిదండ్రులను పిల్లలు వేధించారు. దొంగ సంతకాలతో కొన్ని ఆస్తులను లాక్కున్నారు. తిండి పెట్టకుండా వారిని చిత్రహింసలకు గురి చేశారు. ఇంటి నుంచి వెళ్లిపోవాలని, అడుక్కొన
Sunita Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తున్నదని ఆయన భార్య సునితా కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో కేజ్రీ ఉన్న విషయం తెలిసిందే. మరో నాలుగు రోజుల పాటు ఈడీ కస్టడీని పొడ
Muslim family harassed | బైక్పై వెళ్తున్న ముస్లిం కుటుంబంపై కొందరు వ్యక్తులు రంగు నీళ్లు పోసి వేధించారు. బలవంతంగా వారి ముఖాలకు రంగులు పూశారు. ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ �
(Woman Beats Up Man With Slippers | రైలులో వేధించిన వ్యక్తికి ఒక మహిళ బుద్ధి చెప్పింది. అతడి చెంపతోపాటు ప్రైవేట్ భాగాలపై చెప్పుతో కొట్టింది. (Woman Beats Up Man With Slippers) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
woman harassed by Police | కాబోయే భర్తతో కలిసి పార్కుకు వెళ్లిన మహిళను పోలీసులు లైంగికంగా వేధించారు. కోరిక తీర్చాలంటూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అలాగే భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్�
పోలీసుల తీరుపై ఆ దంపతుల కుమారుడు మండిపడ్డాడు. జయనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన బాధ్యులైన ట్రాఫిక్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
త్వరలో జిల్లా లో బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి రుణాలను ఇప్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని టేక్మాల్ మండలం వెంకటాపూర్ జరిగిన ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని, విచారణ పూర్తి కాగానే
Tamil Nadu | తమిళనాడులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ట్రాన్స్జెండర్ల పట్ల ఇద్దరు వ్యక్తులు మానవత్వం మరిచి ప్రవర్తించారు. జుట్టు కత్తిరించి, అవహేళన చేశారు. తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడిలో ఈ ఘటన చోటు చేసుకుంది.