Sunita Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తున్నదని ఆయన భార్య సునితా కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో కేజ్రీ ఉన్న విషయం తెలిసిందే. మరో నాలుగు రోజుల పాటు ఈడీ కస్టడీని పొడ
Muslim family harassed | బైక్పై వెళ్తున్న ముస్లిం కుటుంబంపై కొందరు వ్యక్తులు రంగు నీళ్లు పోసి వేధించారు. బలవంతంగా వారి ముఖాలకు రంగులు పూశారు. ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ �
(Woman Beats Up Man With Slippers | రైలులో వేధించిన వ్యక్తికి ఒక మహిళ బుద్ధి చెప్పింది. అతడి చెంపతోపాటు ప్రైవేట్ భాగాలపై చెప్పుతో కొట్టింది. (Woman Beats Up Man With Slippers) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
woman harassed by Police | కాబోయే భర్తతో కలిసి పార్కుకు వెళ్లిన మహిళను పోలీసులు లైంగికంగా వేధించారు. కోరిక తీర్చాలంటూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అలాగే భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్�
పోలీసుల తీరుపై ఆ దంపతుల కుమారుడు మండిపడ్డాడు. జయనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన బాధ్యులైన ట్రాఫిక్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
త్వరలో జిల్లా లో బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి రుణాలను ఇప్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని టేక్మాల్ మండలం వెంకటాపూర్ జరిగిన ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని, విచారణ పూర్తి కాగానే
Tamil Nadu | తమిళనాడులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ట్రాన్స్జెండర్ల పట్ల ఇద్దరు వ్యక్తులు మానవత్వం మరిచి ప్రవర్తించారు. జుట్టు కత్తిరించి, అవహేళన చేశారు. తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బీజేపీ నేత శశికళా పుష్పను ఓ కార్యక్రమంలో కాషాయ నేత లైంగిక వేధింపులకు గురిచేసిన వీడియో బయటకువచ్చింది. డీఎంకే ఐటీ విభాగం రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి ఇసై దక్షిణామూర్తి ఈ వీడియోను తన సోషల్ �
అమ్మాయిని వేధించాడనే కారణంతో ఓ వ్యక్తిని కర్రలతో బాది హత్య చేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో శుక్రవారం కలకలం రేపింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. వేములవాడలోని తిప్పాపూర్కు చెందిన నాగుల వేణ
జైలు జీవితం గడుపుతున్న ఎస్పీ నేత ఆజం ఖాన్ ఆ పార్టీని వీడతారనే ప్రచారం సాగుతున్న క్రమంలో ఆయనకు మద్దతుగా బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు.
జైపూర్: పాకిస్థాన్కు చెందిన హిందూ దళిత కుటుంబం అక్కడ వేధింపులు తాళలేక అతి కష్టం మీద భారత్ చేరుకుంది. పాక్ సింధ్ ప్రావిన్స్లోని మీర్పూర్ ఖాస్కు చెందిన 10 మంది హిందూ దళిత కుటుంబ సభ్యులకు అక్కడ వేధింప