నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని ఆది హనుమాన్ దేవాలయంలో ఆంజనేయ స్వామి రథోత్సవం (Rathotsavam) అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించిన అనంతరం ఆది హనుమాను దేవాలయం దగ్గ�
వర్షం కురువాలని ప్రార్థిస్తూ కంగ్టిలో గురువారం స్థానిక హనుమాన్ ఆలయంలో జలాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామానికి చెందిన ప్రజలు 1008 నిండు బిందెలతో హనుమంతుని విగ్రహానికి జలాభిషేకం నిర్వహించి, జపం చేప
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామంలో పది లక్షల రూపాయలతో హనుమాన్ దేవాలయం నిర్మిస్తానని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ క్షేత్రం కొండగట్టు (Kondagattu) ఆంజనేయ ఆలయం కాషాయమైంది. జై శ్రీరాం, జై హనుమాన్ నామస్మరణతో మారుమ్రోగుతున్నది. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భక్తులు, మాలధారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చ�
MLC Kalvakuntla Kavitha | ఇవాళ వర్గల్ మండలం నాచారంగుట్ట సమీపంలో వెలసిన ధ్యానాంజనేయస్వామి ఆలయ 4వ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యజ్ఞ యాగ క్రతువులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అఖిలభారత హనుమాన్ దీక్షాపీఠా�
Hyderabad | సనత్ నగర్ హనుమాన్ దేవాలయంలో అధికారులకు కనీస సమాచారం లేకుండా అర్చకుడి స్థాన మార్పు అంశం వివాదాస్పదంగా మారింది. దేవాదాయ శాఖ పరిధిలోని సనత్ నగర్ హనుమాన్ దేవాలయ ఆవరణలోని ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకత్వం �
కాగజ్నగర్ పట్టణం నుంచి టోంకిని సిద్ధి హనుమాన్ ఆలయం వరకు మంగళవారం ని ర్వహించిన 23వ మహాపాదయాత్రకు భక్తజనం పోటెత్తింది. మంగళవారం తెల్లవారు జామున 3 గంటల నుంచే ప్రారంభమైన మహాపాదయాత్ర మధ్యాహ్నం వరకు కొనసాగ�
హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో (KPHB) విషాదం చోటుచేసుకున్నది. గుడిలో ప్రదక్షిణలు చేస్తుండగా ఓ యువకుడు అమాంతం కుప్పకూలిపోయాడు. మంగళవారం ఉదయం కేపీహెచ్బీకి చెందిన విష్ణువర్ధన్ (31).. స్థానికంగా ఉన్న ఆంజనేయ స్�
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor)కు దైవ భక్తి అధికమే. తరచూ ఆలయలకు వెళ్తుంటుంది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని క్రమం తప్పకుండా దర్శించుకుంటుంది. అదీ మెట్ల మార్గంలో నడుకుంటూ వెళ్లి శ�
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేదలను నిర్వాసితులను చేయడమే కాదు.. ప్రార్థనా మందిరాలనూ కబళించనున్నదా? ఎన్నో ఏండ్ల ప్రాశస్త్యం కలిగిన చారిత్రాత్మక కట్టడాలు కాలగర్భంలో కలిసిపోనున్నాయా? లక్షలాది మంది ప్రజలు ప్
తిరుమలలో (Tirumala) దేవుడి దర్శనానికి వెళ్లిన యువతి గాయాలపాలయ్యింది. తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయ స్వామి దర్శనం కోసం ఓ యువతి వెళ్తున్నది. ఈ క్రమంలో ఆమెపై ఒక్కసారిగా చెట్టు కొమ్మ విరిగి పడింది.