జాలువారుతున్న జలధారలు. షవర్ను తలపించే మాదిరిగా నీటి తుంపరలు. చూసేకొద్దీ చూడాలనిపించే జలసవ్వడులు, తనివితీరని దృశ్యాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం హనుమాన్ ఆలయ సమీపంలోని రథంగుట్టపై నుంచి
హైదరాబాద్లో నానాటికి నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు నగరంలోని ఏదో ఒక మూల హత్యో లేదా చోరీలో చోటుచేసుకుంటున్నాయి. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధంగూడలోని శ్రీనివాసనగర్ కాలనీలో ఉన్న హనుమ�
రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన జగిత్యాల జిల్లా కొండగట్టు (Kondagattu) ఆంజనేయస్వామి ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జూన్ 1 వరకు వేడుకలు కొనసాగనున్నాయి.
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మధ్యంతర బెయిల్ (interim bail)పై బయటకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తన దృష్టంతా పూర్తిగా లోక్సభ ఎన్నికలపైనే పెట్టారు.
మెదక్ జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. హనుమాన్ ఆలయాల్లో ఉదయం నుంచే అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. అనంతరం అన్నదానకార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎలుగుబంటి (Sloth Bear) హల్చల్ చేసింది. మంగవారం ఉదయం 4 గంటలకు మానకొండూరు (Manakondur) మండల కేంద్రంలోని చెరువు కట్టపై సంచరించిన భల్లూకం.. హనుమాన్ ఆలయం సమీపంలో ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లేందుకు ప్ర�
ప్రజలు తనపై నమ్మకంతో గెలిపించారని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. మండలకేంద్రంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని శుక్రవారం పరిశీలించా�
పురాతన ఆలయాలు, శిల్పాలు, శాసనాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ నాగిరెడ్డి అన్నారు.
బేల మండల వ్యాప్తంగా పొలాల అమావాస్య పండుగను రైతులు ఘనంగా జరుపుకున్నారు. హనుమాన్ ఆలయాల ప్రదక్షిణలు చేయించారు. పొలాల పండుగతో పంటలు సమృద్ధిగా పండుతాయని రైతుల విశ్వసిస్తారు.
పురాతన ఆలయాల అభివృద్ధితో పాటు నూతన ఆలయాల నిర్మాణం, ఆలయాల భూముల పరిరక్షణకు తెలంగాణ సర్కారు పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నదని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దేవాలయాలు ఎంతో అభివృద్ధి చెందాయని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శనివారం బేగంపేట్ ఎస్పీ రోడ్డు హనుమాన్ దేవాలయంలో పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించ�
Priyanka Gandhi: కర్ణాటకలో కౌంటింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో కొనసాగుతోంది. ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకా గాంధీ వద్రా .. షిమ్లా హనుమాన్ గుడిలో �