వేలాది మంది హనుమాన్ మాల దీక్షాపరులతో కొండగట్టు కాషాయమయమైంది. రామ లక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ.., శ్రీ రామ జయ రామ, జయ జయ రామ.. అను రామ నామ సంకీర్తనలతో మార్మోగి పోయింది.
ఉమ్మడి జిల్లాలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సారంగపూర్ హనుమాన్, గోల్ హనుమాన్, రోకడ్ హనుమాన్, నల్ల హనుమాన్ మందిరంతోపాటు కామారెడ్డి జిల్లాలోని
వరంగల్ జిల్లాలో హనుమాన్ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. వరంగల్ వరద దత్తక్షేత్రంలో వేలాది మంది భక్తులు ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని ర�
చేర్యాల పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం హనుమాన్ జయంతిని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఆలయాల్లో వేద పండితులు, పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు అన్నదానం చేసి మొక
జిల్లా వ్యాప్తంగా శనివారం హనుమాన్ పెద్ద జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. ఈ సందర్భంగా ఆలయాల ప్రాంగణాల్లో జైబోలో హనుమాన్ కీ జై.. అంటూ నినదించారు.
హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. అర్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. జిల్లా కేంద్రంలోని హెలీప్యాడ్ మైదానం, కశ్మీర్గడ్డల�
మహబూబ్నగర్లో హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ్దళ్ ఆధ్వర్యంలో మంగళవారం శోభాయాత్ర నిర్వహిం చారు. కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, బీజేపీ ఎంపీ అభ్యర్థి
హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ వీరాంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్ర కనుల పండువగా సాగింది.
హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా ఆదివారం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రం కాషాయమయమైంది. లక్షమందికిపైగా దీక్షాపరుల రాకతో ఆలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది.
పట్టణంలోని మాసుకుం ట ఆంజనేయ సహిత రాజరాజేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం విఘ్నేశ్వర పూజతో వేడుకలకు అంకురార్పణ చేశారు.
హనుమంతుడి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం హనుమాన్ జయంతి పురస్కరించుకొని మంత్రి తన సతీమణి సునీత, కుమారుడు వేమన్రెడ్డితో కలిసి మండలంలోని వె
హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాకేంద్రంలోని శాంతినగర్ సాయిబాబా ఆలయంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పూజలు నిర్వహ�
నగరంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గురువారం పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర వైభవంగా సాగింది. ‘రామ లక్ష్మణ జానకీ..జై బోలో హనుమాన్కీ’.. నినాదాలతో నగరం హోరెత్తిం�