ఉమ్మడి జిల్లాలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రలో బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్గుప్తా, జీవన్రెడ్డి పాల్గొన్నారు.