కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్య విలువలు మంటగలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు.. ఎన్నికల్లో ఓడిప�
బాల్కొండలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చిత్రపటాలకు స్థానికులు శనివారం క్షీరాభిషేకం చేశారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఫంక్షన్హాల్ నుంచి మల్లన్నగుట్ట మీదుగా డబుల్ బెడ్రూం ఇ�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు రూ.లక్షా116తోపాటు తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడి
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలు అమలు చేస్తామని చెప్పి.. ఉచిత బస్సు తప్ప ఇతర ఏ హామీ కూడా సక్రమంగా అమలు చేయడలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు.
ఉద్యమ సారథికి ఇందూరు బ్రహ్మరథం పట్టింది. గులాబీ జెండా ఎత్తిన నాడు అండగా నిలబడిన నిజామాబాద్ గడ్డ.. మరోసారి గులాబీ దళపతికి ‘జన’ స్వాగతం పలికింది. అదే ఆదరణ.. అదే అభిమానం.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై అడుగడుగు
ఇచ్చిన హామీలు అమలు చేయలేని సీఎం రేవంత్రెడ్డి బీఆర్ఎస్ సర్కారును విమర్శించడం సరికాదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నా రు. రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేశారని మండిపడ్డారు. సోమవారం జ�
కాంగ్రెస్, బీజేపీలవి కుమ్మక్కు రాజకీయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలోని మదర్సా నూర్మజీద్లో మంగళవారం ఏర్పాటు చేసిన ఇఫ్
కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం రైతుదీక్షలు చేపట్టారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ఈ దీక్షలకు పార
నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంపై బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఇటీవల శాసనసభలో ప్రస్తావించారు. బాల్కొండ నుంచి 18వేల మంది యువత గల్ఫ్ దేశాల్లో ఉంటారన�
అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను సకాలంలో అమలు చేయకపోతే రాజీనామా చేస్తారా? అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి సీఎం రేవంత్రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ఎంపీ ఎన్నికల్