రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టులకు ఆదివారం నిర్వహించనున్న రాత పరీక్షకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ�
ప్రతి మహిళా సమాఖ్య రైతులకు తోడ్పాటు అందించాలని సెర్ప్ డైరెక్టర్ ఎన్ రజిత సూచించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ డీఆర్డీవో శ్రీనివాస్కుమార్ అధ్యక్షతన రైతులకు వ్యవసాయ పనిముట్ల అద్దె
minister dayakar rao | దేవాదుల ప్రాజెక్టు పనులు వచ్చే వేసవి కాలంలోపు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. పాలకుర్తి నియోజకవర్గం దేవాదుల పనుల పురోగతిపై నేడు హనుమకొండ
ఈ నెల 24న జాతీయ వినియోగదారుల హక్కుల ఉత్సవాలు-2022’ను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల కరపత్రాలను దక్షిణాది రాష్ర్టాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లెపాడు దామోదర్ శనివారం హనుమకొ�
ఇటీవల జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా అసలేమైంది సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఆ చిత్ర నిర్మాత ఆర్యన్ రమేశ్ అన్నారు. శుక్రవారం హనుమకొండలోని ఓ హోటల్లో ఆయన చిత్రానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
Minister Dayakar Rao | పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. పోడు వ్యవసాయదారులకు సమస్యలు, అటవీ సంపద
Minister Dayakar Rao | కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. బీజేపీ నేతలు ఎన్ని ఆటంకాలు కల్పించినా.. నిధులు ఇవ్వకపోయినా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలు యజ్ఞంలా కొనసాగుతూనే ఉంటు�
హైదరాబాద్ : ప్రస్తుత స్మార్ట్ఫోన్ల యుగం నడుస్తున్నది. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యేందుకు యువత పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్క వీడియోతో ఓవర్నైట్లో ఫేసమ్ అవుతామనుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలు చేస�
హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయంలో గణపతి పూజలు చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా�
హనుమకొండకు చెందిన యువతి పురుగుల మందు తాగి బలవన్మరణం చెందింది. ఈ నెల 18న ఆమె పురుగుల మందు తాగగా.. సోమవారం నాడు కన్నుమూసింది. దామెర మండలం లాదెళ్ల గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. వరుసకు సోదరుడైన ప్రణయ్ అనే యువకుడ
పిల్లలను కలిసి సంతోషాన్ని పంచుకున్న లక్ష్మి హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 13: ఏడు సంవత్సరాల తర్వాత ఓ మాతృమూర్తి తన పిల్లలను కలుసుకొన్న ఘటన హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొన్నది. ఏసీపీ కిరణ్కుమార�
మంగళవారం రాత్రి హనుమకొండ, వరంగల్లో దంచికొట్టిన వాన భారీ ఉరుములు, మెరుపులతో హడలెత్తిన ప్రజలు నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు ఇళ్లలోకి చేరిన వరద సహాయక చర్యలు చేపట్టిన బల్దియా పునరావాస కేంద్రం ఏర్పాటు మహబూ�
హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 2 : ఉద్యమంలో పాల్గొన్నవారికి తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పదవులు ఇచ్చారు. టీఆర్ఎస్లో పదవులు అనుభవించి కొందరు ఇప్పుడు పార్టీని వీడి ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారని వ