హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఈ నెల 2న నిర్వహించే బీసీ రాజకీయ యుద్ధబేరి సభ బీసీ సర్కార్ కోసమేనని కుడా మాజీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ పేర్కొన్నారు. ఇది ఆరంభ సభ మాత్రమేనని, 15 లక్షల మందితో హైదరాబ�
Hanumakonda | హనుమకొండ(Hanumakonda) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, ట్రాలీ ఆటో ఢీకొన్న సంఘటనలో 13 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.
మరో ఇద్దరు రైతులు గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధ భరించలేక ఆదిలాబాద్ జిల్లాలో కౌలు రైతు, జాతీయ రహదారి నిర్మాణంలో భూమిని కోల్పోయినా పరిహారం అందక మనస్తాపంతో హనుమకొండ జిల్లాలో మరో రైతు తనువు చా
ట్రాన్స్కో, జెన్కో, డిసంల లో పనిచేస్తున్న ఆర్టిజన్స్ను వెంటనే కన్వర్షన్ చేయాలని విద్యుత్ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేర కు హనుమకొండ ములుగు రోడ్డులోని వరంగల్ ట్రాన్స్కో జోనల్, భూపాలపల్లి జిల్�
హనుమకొండలోని జవహర్ నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్) ఇండోర్ స్టేడియంలో జరిగిన 34వ సీనియర్ నేషనల్ సెపక్తక్రా చాంపియన్షిప్ పోటీలలో ఆలిండియా పోలీస్ క్రీడాకారుల జట్టు మూడు పతకాలు కొల్లగొట్టింది.
మంత్రుల పర్యటన అత్యవసర అంబులెన్స్ సేవలకు అటంకం కలిగించింది. పోలీసులు అతిగా వ్యవహరించడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని హాస్పిటల్కు తరలించే అంబులెన్స్ ట్రాఫిక్లో చిక్కుకుంది.
సోమవారం మంత్రుల పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసిన క్రమంలో హనుమకొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సోమవారం ముఖ్య కార్యకర్తలతో పార్టీ ఆఫీసులో బ�
ఇందిరమ్మ ఇండ్ల సర్వే యాప్లో పంచాయతీ కార్యదర్శి నమోదు తీరు అధికారులను విస్తుపరిచింది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గోవిందాపూర్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం 198 దరఖాస్తులు రాగా, వారి ఫొటోను యాప్లో నమోదు చేయాల�
Hanumakonda | ఫైనాన్స్ వేధింపులతో(Financial harassment) యువకుడు మృతి చెందిన ఘటన హనుమకొండ(Hanumakonda) జిల్లా కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
తూనికల కొలతల (లీగల్ మెట్రాలజీ) విభాగంలో సిబ్బంది కొరత అధికంగా ఉందని చెబుతున్న అధికారులు ఉన్న వారి సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. వరంగల్ రీజియన్ డిప్యూటీ కంట్రోలర్
హనుమకొండ జిల్లాలోని మడికొండలో బీఆర్ఎస్ గురుకుల బాట (Gurukula Bata) ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ నాయకుడు రాకేశ్ రెడ్డి, కార్పొరేటర్లు రాధిక రెడ్డి, రవి నాయక్ ఆధ్వర్యంలో మడికొండలోని సోషల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠ�