Inter Exams | మార్చి 5 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. అధికారిక వెబ్సైట్లో హాల్టికెట్లను అందుబాటులో ఉంచారు. పరీక్షల న�
ఓ అన్న చెల్లికి అరుదైన బహుమతి అందజేసి ఆశ్చర్యపరిచాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన వడిచెర్ల శ్రీనివాస్ నిరుడు జనవరి 22న మరణించాడు. అతని కూతురు శివాణి వివాహం ఆదివారం ఐనవోలులోని మల్లికా�
Veyi stambala gudi | ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు చారిత్రక వేయిస్తంభాల గుడి ప్రాంగణంలో కేరళ, తెలంగాణ జానపద కళా సాంస్కృతిక ఉత్సవం నిర్వహిస్తున్నట్లు నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల, కూరపాటి హాస్పట�
MLA Rajender Reddy | కొందరు సొంత పార్టీలో ఉండి అభివృద్ధిని అడ్డుకుంటూ, కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేస్తున్నారని, అలాంటి వారిని సహించబోమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Rajender Reddy) మండిపడ్డారు.
Narayana | బీజేపీ, కాంగ్రెస్ రెండు బ్లాక్మెయిల్ పార్టీలేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మంగళవారం హనుమకొండ లోని సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు.
KTR | ఫిబ్రవరి 26 న ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే మహా శివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళానికి రావాలని ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి కేటీఆర్ను ఆహ్వానించారు.
India-Pak match | ఇండియా-పాక్ మ్యాచ్ (India-Pak Cricket )అంటేనే కీలకమైన పోరు. రెండు జట్ల మధ్య జరిగే పోటీ అంటే ఎన్ని పనులున్నా వదులుకొని ఇరు జట్ల ఆటను వీక్షించేందుకు అభిమానులు ప్రయత్నిస్తుంటారు.
పెండింగ్ బిల్లుల కోసం హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలో నడికూడ గ్రామ పంచాయతీ కార్యాలయం, భోజనశాలకు శుక్రవారం గ్రామ మాజీ సర్పంచ్, ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత ఊర రవీందర్రావు తాళం వేశారు.