Sri Sitarama Swam | చారిత్రక రుద్రేశ్వరాలయంలో శివప్రీతికరమైన సోమవారం 2వ రోజు నూతన సంవత్సరాది ప్రారంభం సందర్భంగా 121 మంది పుణ్యదంపతులు సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రాంనగర్ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు శనివారం వంగర ప్రభుత్వ వైద్య సిబ్బంది ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
హనుమకొండ (Hanumakonda) జిల్లా ధర్మసాగరం మండలం సాయిపేటలో దేవాదుల పైప్లైన్ లీకైంది. దీంతో ఆకాశాన్ని తాకేలా నీరు పైకి ఎగసిపడ్డాయి. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో నీరు వృధాగా పోతున్నది. ధర్మసాగర్ పంపు హౌస్ న
Ontimamidipalli | ఒంటిమామిడిపల్లి జడ్పీ పాఠశాలను పెరుమాండ్లగూడెం, గర్మిళ్లపల్లి, ముల్కలగూడెం ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులు గురువారం ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్ కార్యక్రమంలో భాగంగా సందర్శించారు.
Land grabbing | 984లో కొనుగోలు చేసిన భూమిని అక్రమంగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని, కబ్జా కోరల నుంచి తమ భూమిని కాపాడి తమకు న్యాయం చేయాలని భూ బాధితులు కోరారు.
Errabelli Swarna | మృతుడి కుటుంబ సభ్యులను వరంగల్ మాజీ మేయర్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వరదరాజేశ్వర్ రావు బుధవారం పరామర్శించారు.