బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్భాసర్ నిబద్ధత గల నాయకుడని, తెల్లారి లేస్తే ప్రజలకు అందుబాటులో ఉండే వినయ్ ఓడిపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని కానీ భవిష్యత్తులో ఆయన మంత్రి కావడం ఖాయమన�
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల ప్రాంగణం శనివారం జాతరను తలపించింది. పేరెంట్స్ విజిటింగ్ డే కావడంతో మైదానం కిటకిటలాడింది. తల్�
భారీ వర్షాలతో వరంగల్ రీజియన్ పరిధిలో 208 బస్సులను రద్దు చేసినట్లు ఆర్ఎం విజయభాను తెలిపారు. కటాక్షపూర్ చెరువు మత్తడి పోస్తుండడంతో ఏటూరునాగారం, మంగపేట వైపు బస్సులను నిలిపివేసినట్లు, అలాగే నర్సంపేట-వరం�
గవర్నర్ జిష్ణుదేవ్వర్మ నేడు ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు రోడ్డు మార్గంలో ములుగుకు చేరుకొని ప్రభుత్వ అతిథి గృహంలో అరగంట పాటు బస చేయనున్నారు. 12 నుంచి మధ్యాహ్నం ఒ�
రుణమాఫీపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మంగళవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు
అప్పుల బాధలు భరించలేక రాష్ట్రంలో సోమవారం ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో ఒకరు నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లి తండాకు, మరొకరు హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటకు చెందిన వారు ఉన్నారు.
సాగు దిగుబడులు రాక.. అప్పుల బాధ తీరక మనస్తాపంతో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై కథనం ప్రకారం.. వేలేరు మండలం లో క్యాతండాకు చెందిన రైతు మురావత్ సాంబయ్య (34) రెండె�
ఉపాధ్యాయుల భర్తీ కోసం నిర్వహించే డీఎస్సీ-2024 పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. హనుమకొండ నగరంలోని ఐదు పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు నిర్వహించిన పరీక్షకు 1,206 మందికి 1,038 మంది అభ్యర్థు�
తలపై రంగు ఎగిరిపోయి, కళ తప్పిన ఈ విగ్రహం హనుమకొండ బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్మృతివనంలోనిది. శుక్రవారం ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వచ్చిన ప్రజలు, నాయకులు విగ్ర హం దుస్థితి�
కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తానని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్ అన్నారు. గురువారం బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో హమాలీల సంఘం సమావేశం నిర్వహించారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మె ల్సీ ఉప ఎన్నిక వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ముగిసింది. పలు చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి.
బతుకుదెరువు కోసం వెళ్లిన దంపతులు రోడ్డు ప్రమాదంలో ఒక్కరోజు తేడాతో మృతి చెందారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మైలా రం గ్రామానికి చెందిన గడిపె రవి, లలిత దంపతులు. 23 ఏండ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లా�