కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తానని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్ అన్నారు. గురువారం బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో హమాలీల సంఘం సమావేశం నిర్వహించారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మె ల్సీ ఉప ఎన్నిక వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ముగిసింది. పలు చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి.
బతుకుదెరువు కోసం వెళ్లిన దంపతులు రోడ్డు ప్రమాదంలో ఒక్కరోజు తేడాతో మృతి చెందారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మైలా రం గ్రామానికి చెందిన గడిపె రవి, లలిత దంపతులు. 23 ఏండ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లా�
Crime news | హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని పెంచికల్పేట వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద పోలీసులు 3 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా డీసీఎంను మొత్తం ఖాళీగా ఉంచి, పైభాగంలో పరద�
హనుమకొండ జిల్లాలో ఈ సంవత్సరం 5800 ఎకరాల్లో ఆయిల్పామ్ తోటలు సాగు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఇందుకు సరిపడా మొక్కల పెంపకం కోసం వరంగల్ సెంట్రల్ జైలులోని 21 ఎకరాల్లో నర్సరీని జైళ్ల శాఖ నిర్వహిస్�
రంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం పసుపు ధర రికార్డు స్థాయిలో క్వింటాల్కు రూ.11,010 పలికింది. గత ఆరేండ్లుగా రూ.7 వేలు మాత్రమే ఉండగా.. ఈ సీజన్ అమాంతం రూ.11 వేలకు పెరగడంతో పసుపు రైతులు సంతోషం వ్యక్తం చేస
మన పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. తద్వారా జాతీయ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకుంటున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే రేషన్ షాపుల్లో ఈ-పాస్ యంత్రాలు, బయోమెట్రిక్ విధానంతో కార్డుదారులకు బియ్యం అందజేస్తుండగ
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకొడెపాకలో మంగళవారం భారీ కొండచిలువను పట్టుకున్నారు. శివారులోని మంచి నీటి బావిలో మూడున్నర మీటర్ల పొడవైన కొండచిలువను స్థానికులు గుర్తించారు.
సామాన్యుడి భూ కష్టం తీర్చేందుకు వచ్చిన ధరణి, ఏండ్ల తరబడి అరిగోస పడ్డ రైతులకు ధైర్యం తెచ్చింది. పారదర్శకంగా.. సులభంగా.. అవినీతి రహితంగా.. జవాబుదారీతనంతో రెవెన్యూ సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం