సీఎం కేసీఆర్ గిరిజనుల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షే మ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. రాష్ర్టోపాధ్యాయ సంఘం 75 వసంతాల వజ్రోద్యమ ఉత్సవం సోమవారం హనుమకొండలోని ఎస్ఎస్వీ కన్�
హనుమకొండ జిల్లా కేంద్రంలో అగ్గలయ్య గుట్ట అభివృద్ధి రూ.2 కోట్లతో అద్భుతంగా తీర్చిదిద్దినరాష్ట్ర ప్రభుత్వం వరంగల్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికతో చారిత్రక నగరం వరంగ�
ట్రాక్పై నడుస్తున్న 17 ఏండ్ల బాలుడిని ఢీకొట్టిన రైలు ప్రాణాపాయస్థితిలో దవాఖానలో చికిత్స కాజీపేట, సెప్టెంబర్ 4: ఇన్స్ట్రాగ్రామ్ వీడియో కోసం చేసిన ప్రయత్నం ఓ ఇంటర్ విద్యార్థి ప్రాణాలపైకి తెచ్చింది. హ�
ఊరూవాడన నవరాత్రుల సందడి నేడు వినాయక చవితి మట్టి విగ్రహాలనే పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం హనుమకొండ చౌరస్తా/నర్సంపేట రూరల్, ఆగస్టు 30 : వేదకాలం నుంచి గణపతిని తొలుత ఆరాధించడం వల్ల మనం తలపెట్టిన పనులు ఎల
నకిలీ పత్రాలతో బీమా పాలసీలు లక్షల రూపాయలు కాజేసిన 8 మంది సభ్యుల ముఠా అరెస్ట్ పరారీలో మరో 11 మంది నిందితులు కారు, ట్రాక్టర్, రూ.లక్ష నగదు, నకిలీ పత్రాలు, ల్యాప్టాప్, 11 సెల్ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడిం�
15రోజుల పండుగపై ప్రపంచమంతా చర్చించుకోవాలి వేడుకల్లో అందరూ భాగస్వాములు కావాలి పార్టీలకతీతంగా దేశభక్తిని చాటేలా కార్యక్రమాలు అధికారులు సమన్వయంతో పనిచేయాలి ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి ఉత్సవాలప�
ఉమ్మడి జిల్లాలో ఏడుగురు చేనేత కార్మికులకు అవార్డులు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట హైదరాబాద్లో అందజేత సన్మానించిన ఎమ్మెల్సీ రమణ, మేయర్ గుండు సుధారాణి హనుమకొండ/పోచమ్మమైదాన్, ఆగస్టు 7 : జాతీయ చేనేత దినోత�
ఉమ్మడి జిల్లాలో 11 కేంద్రాల ఏర్పాటు పరీక్ష రాయనున్న 5163 మంది విద్యార్థులు నేడు ఉదయం 11 గంటల నుంచే సెంటర్లలోకి అనుమతి మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత హాల్లోకి నో ఎంట్రీ హనుమకొండ సిటీ, జూలై 16: ఎంబీబీఎస్ కోర్సులో ప్రవే