రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కార్మిక సంక్షేమ మాసోత్సవంలో భాగంగా హనుమకొండ జిల్లా ఉద్యోగుల ఆత్మీయ స�
ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు సత్తా చాటాయి. ప్రైవేట్ కాలేజీలకు దీటుగా రిజల్ట్స్ సాధించి టాప్ లేపాయి. సర్కారు కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు.
హనుమకొండ జిల్లాలో మొత్తం 164 ధాన్యం కొనుగోలు సెంటర్ల ను ఏర్పాట్లు చేశారు. వర్షం వచ్చినా ధాన్యం తడువకుండా ఉండేందుకు టార్పలిన్లు, గన్నీ సంచు ల కొరత లేకుండా సంచులు, ధాన్యం రవాణా చేసేందుకు ఐదు సెక్టార్లుగా విభ�
Ramappa Temple | ఈ నెల 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం(Heritage Festival) సందర్భంగా రూపొందించిన వాల్ పోస్టర్ను శనివారం హనుమకొండ(Hanumakonda )లోని హరిత హోటల్లో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు(Ministers Errabelli Dayakar Rao ), సత్యవతి రాథోడ్(Satyavati Rathode) ఆ
పింఛన్దారులు తాము జీవించే ఉన్నామని వార్షిక ధ్రువీకరణ పత్రం సమర్పించేందుకు సమయం ఆసన్నమైంది. జీవన్ ప్రమాణ పత్రం దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి మార్చి 31వరకు గడువు విధించింది. ఈలోగా �
ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం పరిసర ప్రాంతాల్లో 10 కి.మీ మేర పర్యాటకంగా అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సూచించారు.
వేయి స్తంభాల గుడి పునర్నిర్మాణ పనులు వచ్చే మార్చి 31వ తేదీ లోగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భా సర్ అధికారు
ఒకప్పుడు అన్నీ సిజేరియన్ ప్రసవాలే.. సాధారణ ప్రసవం అనే మాటే వినిపించట్లేదు.. ఈ క్రమంలో ‘కోత’లను తగ్గించి, సాధారణ ప్రసవాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.
సీఎం కేసీఆర్ గిరిజనుల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షే మ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. రాష్ర్టోపాధ్యాయ సంఘం 75 వసంతాల వజ్రోద్యమ ఉత్సవం సోమవారం హనుమకొండలోని ఎస్ఎస్వీ కన్�
హనుమకొండ జిల్లా కేంద్రంలో అగ్గలయ్య గుట్ట అభివృద్ధి రూ.2 కోట్లతో అద్భుతంగా తీర్చిదిద్దినరాష్ట్ర ప్రభుత్వం వరంగల్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికతో చారిత్రక నగరం వరంగ�