హనుమకొండ జిల్లాలోని వేయి స్తంభాల గుడి కల్యాణ మండపం పునర్నిర్మాణ పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఇందుకోసం
రూ.15 కోట్లు వెచ్చించారు. 2
Thousand Pillar Temple | హనుమకొండ జిల్లాలోని వేయి స్తంభాల గుడి కల్యాణ మండపం పునర్నిర్మాణ పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఇందుకోసం రూ.15 కోట్లు వెచ్చించారు. 2005లో పనులు ప్రారంభం కాగా తాజాగా పనులు పూర్తయి త్వరలో ప్రారంభోత్సవానికి ముస్తాబైంది.