మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయంలో నిర్వహించనున్న వేడుకలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అధికారులను ఆదేశించ�
చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలోని కల్యాణ మండప పైకప్పు నీటి పారుదలను అందించే పనులను కేంద్ర పురావస్తుశాఖ సూపరింటెండెంట్ డాక్టర్ నిఖిల్దాస్ ప్రారంభించారు.
చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో(Thousand Pillar Temple) వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadashi) సందర్భంగా విష్ణు ఆలయంలో సీతారామచంద్ర స్వామివార్లకు అభిషేకాదులు, తులసీదళాలతో అర్చనాధి కార్యక్రమాలు నిర్వర్తించారు.
Dasyam Vinay Bhasker | వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ ఆధ్వర్యంలో చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ పుట్టినరోజు సందర్భంగా �