KTR Letter | తెలంగాణ సంస్కృతి, అస్తిత్వానికి వెన్నెముకగా నిలిచిన చేనేత కార్మికుల పరిస్థితి కాంగ్రెస్ పాలనలో తీవ్రంగా దిగజారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
National Handloom Day | దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలకభూమిక పోషించింది చరఖా. భారత జాతీయ పతాకంలో అశోకచక్రం కన్నా ముందుగా చరఖానే పొందుపరిచారంటే చేనేత ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవచ్చు. నాడు విదేశీ వస్తు బహిష్కరణలోనూ కీలక ఆ
వ్యవసాయం తర్వాత ఎక్కు వ శాతం ప్రజలకు జీవనోపాధిగా మారిన వృత్తి చే నేత. కర్ని, సాలే, దూదేకుల, రజక, మైనార్టీ కులా ల్లో మెజార్టీగా చేనేత వృత్తిని ఆసరాగా చేసుకొని జీవనం సాగిస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వంలో చేనే�
సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్దీ హరిప్రసాద్ మరో అద్భుత సృష్టిని ఆవిష్కరించాడు. అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బనంలో దూర చీర, శాలువాపై కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలు, జీ-20 సదస్సు చిత్రాలు వంటి అనేక అద్భుత వస్త్ర�
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్కుమార్ మరో ఆద్భుతం సృష్టించారు. తన తండ్రి, ప్రముఖ చేనేత శిల్పి అవార్డు గ్రహీత నల్ల పరంధాములు స్ఫూర్తితో అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు�
రాష్ట్రంలో చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నది. ఏప్రిల్ 4 నుంచి మే 15వరకు జాబితా సిద్ధం చేయాలని ఈ నెల 24న రాష్ట్ర చేనేత, జౌళిశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
చేనేత రుణమాఫీ నిధులను ప్రభుత్వం వెంటనే బ్యాంకుల్లో జమ చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా.వకుళాభరణం కృష్ణమోహన్ రావు డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద�
రసాయనరంగులకు దూరంగా కేవలం ఆకులు, పూలు, వేర్ల నుంచి సేకరించిన సహజరంగులతో రూపుదిద్దుకున్న సింగిడి తెలంగాణ చేనేత వైభవానికి ప్రతీక అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. సంప్రదాయం, �
చేనేత కార్మికులకు వెంటనే రుణమాఫీ చేసి, చేనేత భరోసా పథకాన్ని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న త్రిఫ్ట్ ఫండ్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేనేత కార్మికులు శనివారం చండూరు తాసీల్దార్ కార్యాలయం వద్ద ధ
చేనేత సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ఉద్యమించాలని చేనేత జన సమాఖ్య జాతీయ అధ్యక్షుడు మాచర్ల మోహన్ రావు పిలుపునిచ్చారు. గురువారం భూదాన్ పోచంపల్లిలో జిల్లా చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు, చేన�
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ లు అమలు చేయకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి ఎదురుగాలి తప్పదని సీపీఎం సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మె ల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు.