చేనేత సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ఉద్యమించాలని చేనేత జన సమాఖ్య జాతీయ అధ్యక్షుడు మాచర్ల మోహన్ రావు పిలుపునిచ్చారు. గురువారం భూదాన్ పోచంపల్లిలో జిల్లా చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు, చేన�
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ లు అమలు చేయకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి ఎదురుగాలి తప్పదని సీపీఎం సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మె ల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు.
మినీ సిరిసిల్లగా పేరు పొందిన గర్శకుర్తిలో చేనేత కార్మికులు మళ్లీ ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధి లేక పొట్ట చేతబట్టుకుని విదేశాలకు, ముంబై, భీవండి వంటి ప్రాంతాలకు వెళ�
Festival Discount | దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ (APCO) బంపరాఫర్ ప్రకటించింది. చేనేత వస్త్రాలపై 40 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది.
పుట్టింట వంటబట్టించుకున్న కళ అత్తారింట కొత్త సొబగులు అద్దుకుంది. భర్త కష్టానికి తన సృజనాత్మకతను జోడిస్తూ అనుబంధాల మగ్గంపై బాధ్యతల వస్త్రం నేసిందామె. పడుగు, పేక కుదిరితే చాలదు.. తమ ఉత్పత్తులు ఎన్నో కళల కల�
కేంద్ర చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ చేనేత పురస్కారం -2024 కి తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత కార్మికులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు.
చేనేత రుణమాఫీ హామీపైనా కాంగ్రెస్ సర్కార్ తిరకాసు పెడుతున్నది. అసలుకే మాఫీ చేసి, మిత్తికి మంగళం పాడేందుకు సిద్ధమైంది. ఈ మేరకు చేనేత రుణమాఫీపై జరుగుతున్న కసరత్తులో ఈ విషయం బయటపడింది. దీంతో లక్ష లోపు రుణా�
రాష్ట్రంలో నేతన్నలకు రుణమాఫీ ఒకడుగు ముం దుకు..రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారిం ది. ఇగో మాఫీ చేస్తం.. అగో చేస్తం.. అని ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప ఆచరణలో మాత్రం సాధ్యం కావడంలేదు.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ) హైదరాబాదు లో మొదటి సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరంనకు గాను (60) సీట్లకు చేనేత, టెక్స్ టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశం కోసం దరఖాస్తులు స్వీకర�
Sircilla | సిరిసిల్ల టౌన్ ఏప్రిల్ 27: బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కు అందజేసేందుకు సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ వెండి పట్టు పోగులతో ప్రత్యేక శాలువా తయారు చేసి మరో అద్భుతం �
రాష్ట్ర బడ్జెట్లో చేనేత రంగానికి తీరని అన్యాయం జరిగిందని, పునఃసమీక్షించి వెంటనే రూ.1,000 కోట్లు కేటాయించి చేనేతలను ఆదుకోవాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు, ప్�
ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొదలైన అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఎమ్మెల్సీ కవిత (Kavitha) డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారిన అభివృద్ధి కొనసాగాలని అన�
చేనేతల బతుకులు మళ్లీ ఛిద్రమవుతున్నాయి.. చేయూతనందించాల్సిన సర్కారు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నది. పదేండ్లపాటు కేసీఆర్ చేనేత రంగానికి సంక్షేమ రంగులు అద్దితే.. కొత్తగా వచ్చిన సర్కారు పది నెలల్లో నేతన�