Group-1 | గ్రూప్-1 మెయిన్ పరీక్షల నిర్వహణలో మొదటి నుంచి అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఇందుకు టీజీపీఎస్సీ అవకాశం కల్పించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఆరోపించారు. అయినవాళ్లకు, కొందరికి లబ్ధి చేకూరేలా టీజీప
తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ హాల్టికెట్లను సోమవారం బోర్డు అధికారులు విడుదల చేశారు. ఫస్ట్, సెంకడియర్ హాల్టికెట్లను tgbie.cgg.gov. in వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని వెల్లడించారు.
బషీర్బాగ్లోని నిజాం కాలేజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమ జీవితాలతో కాలేజీ ప్రిన్సిపాల్ చెలగాటం ఆడుతున్నారని శనివారం కాలేజీ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎగ్జామ్స్ ఫీజు కట్టించుకొని �
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఎప్సెట్ (TGEAPCET)కు సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక ప్రకటన విడుదల చేసింది. శనివారం అగ్రికల్చర్, ఫార్మసీ హాల్�
పదో తరగతి వార్షిక పరీక్షలు ఎల్లుండి నుంచి ప్రారంభంకానున్నాయి. 21న ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. ఈ పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతిస్తారు.
Group 2 | గ్రూప్-2 పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఆది, సోమవారాల్లో గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి. నాలుగు పేపర్లకు రాష్ట్రవ్యాప్తంగా 1,368 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. 5,51,847 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు
గ్రూప్-2 పరీక్షలకు (Group 2 Exams) సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే పరీక్ష తేదీలను ప్రకటించిన టీజీపీఎస్సీ.. వచ్చే నెల 9న హాల్టికెట్లను విడుదల చేయనుంది.
గ్రూప్-3 పరీక్షలకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 17, 18 తేదీల్లో పరీక్ష నిర్వహించనుంది. తాజాగా దీనికి సంబంధించిన హాల్టికెట్లను విడుదల చేసింది.
ఒకే హాల్టికెట్తో అన్ని గ్రూప్-1 మెయిన్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. మొదటి పరీక్షకు ఏ హాల్టికెట్ను వినియోగించారో దాన్నే మొత్తం పరీక్షలకు వినియోగించాలి. ఎందుకంటే ప్రతిరోజు హాల్టికెట్పై అభ్య�