అనుముల మండలం పేరూరు గ్రామంలో ఉన్న భువనేశ్వరి సమేత శ్రీ స్వయంభూ సోమేశ్వర స్వామి ఆలయ భూముల కౌలుకు ఈ నెల 16న వేలం పాట నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈఓ వెంకటనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అందాల పోటీలపై ఉన్న మక్కువ అన్నం పెట్టే రైతులను ఆదుకోవడంలో లేదని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మంగళవారం హాలియాలో బీఆర్ఎస్ ప�
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Haliya, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Haliya, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Haliya,
CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును ఎవడూ ఆపలేడని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పా�
CM KCR | కాంగ్రెసోళ్లు దళారీ రాజ్యం.. పైరవీకారుల రాజ్యం తెస్తామంటున్నారని.. మూడు గంటల కరెంటే ఇస్తామంటున్నారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హెచ్చరించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజా
CM KCR | జానారెడ్డి పీరియడ్లో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నాలుగు రోడ్లు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హాలియాలో ఏర్పాటు చేసిన నాగార్జున సాగర్ బీఆర్ఎస్ ప్రజా �
CM KCR | కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. రెండేండ్లలో కాదు.. నాలుగేండ్లలో 24 గంటల కరెంట్ ఇస్తే.. నేను కాంగ్రెస్ పార్టీ కండువా తీసి, గులాబీ కండువా కప్పుకుంటానని �
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం హాలియాకు రానున్నారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అనుముల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సాగర్ నియోజకవర్గ ప్రజా ఆశ్
నెల్లికల్లు లిఫ్ట్ పనులు ప్రస్తుతం చకచకా సాగుతున్నాయి. ఏడాదిలో పూర్తి చేసి రైతాంగానికి నీరందించేందు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. తిరుమలగిరి సాగర్ మండలంలోని 24,886ఎకరాల బీడు భూములకు సాగు నీరందించేందు�
ప్రజల్లో ఆధ్యాత్మికభావం పెంపొందించడంలో ఇస్కాన్ పాత్ర అమోఘమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. సోమవారం హాలియాలో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రను ఆయన ప్రారంభిం�
నల్లగొండ : ఇష్టపడి ప్రేమించిన అమ్మాయిని ఇటీవలే వివాహం చేసుకున్నాడు. ఆమెతో తన కలల ప్రపంచాన్ని పంచుకున్నాడు.. ఆనందంగా గడిపాడు. ఆ నూతన దంపతులిద్దరూ అలా గాల్లో విహరిస్తూ కెనడా వెళ్లేందుకు సిద్
హాలియా మున్సిపాలిటీకి మహర్దశ పట్టనున్నది. హాలియా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 40 కోట్లు విడుదల చేయగా.. తాజాగా శనివారం మంత్రి కేటీఆర్ మరో రూ. 18.75 కోట్లను మంజూరు చేశారు. దాంతో పట్టణంలో అభివృద్ధి
నందికొండ, హలియా మున్సిపాలిటీలకు సంబంధించి రూ. 56 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేసేందుకు పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ శనివారం హాలియాకు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు టీఆర్ఎస్ శ్�