నల్లగొండ : గత పాలకుల హయాంలో వెనుకబాటుకు గురైన నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నోము�
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి పర్యవేక�
నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిధుల వరద పారిస్తూ అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నారు. ఏడాది కాలంలో అభివృద్ధి, సంక్షే
నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఈ నెల 14న ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రానున్నందున అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.50కోట్లతో హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు
నల్లగొండ : ఈ నెల 14న రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియా, నందికొండ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు మంత్రి జగదీశ్రె�
కచ్ జిల్లాలో గాంధీధామ్ సిటీకి దగ్గరలో ఈ పోర్ట్ ఉంది. ఇండియాలోనే కాకుండా ఆసియాలోనే స్పెషల్ ఎకానమిక్ జోన్గా ప్రసిద్ధి. పెట్రోలియం, కెమికల్స్, ఐరన్, విత్తనాలు, ఉప్పు, వస్త్ర పరిశ్రమకు సంబంధించిన...
హాలియా: పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం హాలియాలోని క్యాంపు కార్యాలయంలో అనుముల, తిరుమలగిరిసాగర్, పెద్దవూర మండలాలకు చెందిన సుమారు 30మందికి 16లక్ష�
హాలియా, పెద్దవూర : రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీటిని అందించి ప్రజల దాహార్తిని తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని నాగా ర్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం అనుముల మండలం పంగవానికుంట, కొత్తపల్లి, తిమ�
హాలియా: ప్రజా సంక్షేమం, రాష్ర్టాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించ డంతో పాటు టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం హాలియా మున్సిపాలిటీ నూతన కార్యవర్గ సభ్యలు, పార్టీ నాయక�
హాలియా: ప్రజా సంక్షేమం, రాష్ర్టాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివ రించాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని నాగార్జునసాగర్ నియోజక
హాలియా: ఉపాధ్యాయులే సమాజ మార్గ నిర్ధేశకులని, రాష్ట్రంలో ఉన్న, అమలవుతున్న గురుకుల విద్యావిధానం యావ త్ భారతదేశానికే ఆదర్శమని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. ఆదివారం హాలియా పెన్షనర్స్ భవనం లో
హాలియా: తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రతిష్టాత్మకంగా నాగార్జునసాగర్లో 250 ఎకరాల్లో చేపట్టిన బుద్ధవ నం ప్రాజెక్ట్ను సుందర నందనవనం ప్రాజెక్టుగా తీర్చిద్ధామని బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేకా�
హాలియా: పేద విద్యార్థుల ప్రయోజనం కోసమే రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. సోమవారం హాలియాలో బీసీ బాలికల గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను ఆయ�
పాత కక్షలతో కన్నతల్లిపై దాడి గతంలో బీరు సీసాతో పొడిచి హత్యాయత్నం గంటపాటు గ్రామంలో స్వైర విహారం నిడమనూరు: ఆస్థి తగాదా నేపథ్యంలో కన్న తల్లిపైనే కాఠిన్యాన్ని ప్రదర్శించాడో ప్రబుద్ధుడు.. తన తోబట్టువుకు ఎక్�